Home » hazipur
నాకేమీ తెలియదు.. అంతా అబద్దం.. నాకు బైక్ రాదు.. పోలీసులు ఇరికించారు.. ఇదీ హాజీపూర్ సీరియల్ కిల్లర్ శ్రీనివాసరెడ్డి వాదన. జడ్జి అడిగిన ప్రశ్నలకు నిందితుడు ఇచ్చిన
హాజీపూర్ సైకో కిల్లర్ శ్రీనివాస్ రెడ్డి వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపింది. ముగ్గురు అమ్మాయిలను అత్యాచారం చేసి అతి దారుణంగా చంపినట్టు పోలీసుల విచారణలో శ్రీనివాస్ రెడ్డి అంగీకరించాడు. ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న శ్�
హాజీపూర్ సీరియల్ కిల్లర్ మర్రి శ్రీనివాస్ రెడ్డిని పోలీసులు బుధవారం (మే 1,2019) భువనగిరి కోర్టులో హాజరుపరిచారు.
యాదాద్రి: యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారం మండలం హాజీపూర్లో ఉద్రిక్తత కొనసాగుతోంది. గ్రామంలో పోలీసులు భారీగా మోహరించారు. 6వ తరగతి విద్యార్థిని కల్పనను కూడా తానే చంపానని శ్రీనివాస్రెడ్డి పోలీసుల విచారణలో అంగీకరించాడు. శ్రీనివాస్�
యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం హాజీపూర్ హర్రర్ స్టోరీలో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. పోలీసుల విచారణలో ఒక్కో మర్డర్ మిస్టరీని నిందితుడు శ్రీనివాస్ రెడ్డి విప్పుతున్నాడు. ఇప్పటికే శ్రావణి, మనీషాలను హతమార్చింది తానేనని ఒప్ప�
యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం హాజీపూర్ ఘటనలో నిందితుడు శ్రీనివాస్ రెడ్డి అరాచకాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. శ్రావణి, మనీషాలనే కాదు కల్పన అనే బాలికను కూడా తానే హతమార్చినట్టు శ్రీనివాస్ రెడ్డి పోలీసుల విచారణలో అంగ
యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండల హాజీపూర్ గ్రామంలో ఉద్రిక్త నెలకొంది. శ్రావణి, మనీషాల హత్య కేసులో అనుమానితుడు శ్రీనివాస్ రెడ్డిపై గ్రామస్తులు దాడి చేశారు.
తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన హాజీపూర్ గ్రామానికి చెందిన శ్రావణి, మనీషా మర్డర్ కేసుల్లో మిస్టరీ వీడుతోంది. నిందితుడు శ్రీనివాస్ రెడ్డి ఇద్దరు అమ్మాయిలను హత్య చేసినట్టు పోలీసులు ప్రాథమికంగా నిర్దారించారు. స్కూల్, కాలేజీలకు వెళ్లి �
సంచలనం రేపిన టెన్త్ క్లాస్ విద్యార్థిని శ్రావణి మర్డర్ కేసు విచారణలో రాచకొండ పోలీసులు పురోగతి సాధించారు. ఈ కేసులో వారికి క్లూ లభించింది. శ్రావణిని హాజీపూర్ గ్రామానికి చెందిన శ్రీనివాస్ రెడ్డి బైక్ పై తీసుకెళ్లినట్టు పోలీసులు గుర్తించా�
యాద్రాది భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం హాజీపూర్ లో మర్డర్ మిస్టరీలు కలకలం సృష్టిస్తున్నాయి. టెన్త్ క్లాస్ విద్యార్థిని శ్రావణి మర్డర్ కేసు విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. శ్రావణి మృతదేహం దొరికిన బావిలోనే మరో మృతదేహాన