Home » HCU Lands Dispute
హెచ్ సీయూ లో నిషేధాజ్ఞలను వెనక్కి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
హెచ్సీయూ భూముల అంశం రాష్ట్ర ప్రభుత్వంతో పాటు.. కాంగ్రెస్ అధిష్టానాన్ని షేక్ చేస్తోంది.
కంచ గచ్చిబౌలి భూ వివాదంపై మంత్రులతో చర్చించారు.
మార్ఫింగ్ ఫోటోలు పెట్టి లేనివి ఉన్నట్టు చేసి ప్రచారం చేస్తున్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై నింద వేయడానికి కేటీఆర్, హరీశ్ తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు.
చెట్ల నరికివేతపై బీఆర్ఎస్, బీజేపీ సహా పలు రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి.
ఒకవేళ అది ప్రభుత్వ భూమే అయినా సుప్రీంకోర్టు తీర్పునకు కట్టుబడి ఉండాలని వాదనలు వినిపించారు.
హెచ్ సీయూ వద్ద భారీగా పోలీసులు మోహరించారు. వర్సిటీ చుట్టూ అన్ని గేట్ల దగ్గర పోలీసులు పహారా కాస్తున్నారు.