Health Bulletin

    ఏపీలో కొత్తగా 2,410 కరోనా కేసులు

    November 7, 2020 / 02:25 AM IST

    corona cases in AP : ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా 2,410 కరోనా కేసులు నమోదు అయ్యాయి. రాష్ట్రంలో గత 24 గంటల్లో 79,601 కరోనా పరీక్షలు నిర్వహించారు. కరోనాతో 11 మంది మృతి చెందారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 8,38,363కు చేరింది. ఇప్పటివరకు కరోనాతో మొత్తం 6,768 మంది �

    Telangana లో తగ్గుతున్న కరోనా కేసులు..24 గంటల్లో 1,379

    September 28, 2020 / 11:38 AM IST

    COVID 19 in Telangana : తెలంగాణాలో కరోనా కేసులు క్రమక్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. 1,378 కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో 1,87,211 కేసులు నమోదు అయ్యాయి. కరోనాతో 7 మంది మరణించారు. ఇప్పటి వరకు 1107 మంది కరోనాతో మరణించారు. రాష్ట్రంలో యాక్టివ్ కేసులు 29,673గా ఉన్నాయి

    తెలంగాణలో కొత్తగా 1102 కరోనా కేసులు

    August 16, 2020 / 11:47 AM IST

    తెలంగాణ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్త‌గా 1102 క‌రోనా కేసులు న‌మోదైనట్లు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ విడుదల చేసిన హెల్త్‌ బులెటిన్‌లో పేర్కోంది. దీంతో రాష్ట్రంలో మొత్తం క‌రోనా కేసుల సంఖ్య 91,361కు చేరుకుంది. కరోనాతో కొత్తగా తొమ్మిది మందిమరణించగా&#

    తెలంగాణలో కరోనా..17 వేల 866 బెడ్స్ ఖాళీ..పూర్తి వివరాలు

    August 10, 2020 / 12:41 PM IST

    కరోనా రోగులకు 17 వేల 866 బెడ్స్ ఖాళీగా ఉన్నట్లు తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది. ఇందులో ప్రభుత్వ, ప్రైవేటు హాస్పటల్స్ ఉన్నాయని తెలిపింది. ప్రైవేటు బోధనా ఆసుపత్రుల్లో పడకలను రోగులకు ఉచితంగానే కేటాయించనుంది. Beds in Gove

    మృతదేహాలతో నిండిపోతున్నగుంటూరు GGH ఆసుపత్రి

    July 27, 2020 / 09:53 AM IST

    ఏపీలో కరోనా విలయతాండవం చేస్తోంది. కేసుల సంఖ్య లక్షల సంఖ్య చేరుకోవడంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. రోజు రోజుకు పాజిటివ్ కేసులు అధికమౌతున్నాయి. మరణాల సంఖ్య కూడా ఎక్కువవుతున్నాయి. గుంటూరు జిల్లాలో కరోనా విస్తరిస్తూనే ఉంది. జీజీహె

    భారత్ లో కరోనా నియంత్రణలో ఉంది…బాధితుల రికవరీ రేటు 62.5 శాతం

    July 21, 2020 / 07:47 PM IST

    భారత్ లో కరోనా నియంత్రణలో ఉందని..కరోనా కేసుల రికవరీ శాతం రోజురోజుకూ పెరుగుతోందని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. దేశంలో కరోనా బాధితుల రికవరీ రేటు 62.5 శాతంగా ఉందని పేర్కొంది. మంగళవారం (జులై 21, 2020) కరోనా నియంత్రణపై ఢిల్లీలో కేంద్ర ఆరోగ్యశాఖ బులిటెన్ వ�

    Telangana Coronavirus..ఎక్కడ ఎన్ని కేసులు

    July 21, 2020 / 06:19 AM IST

    తెలంగాణలో కరోనా వ్యాప్తి ఇంకా ఆగడం లేదు. కేసులు పెరిగిపోతూనే ఉన్నాయి. రోజుకు వేలాది మంది వైరస్ బారిన పడుతున్నారు. దీంతో కేసుల సంఖ్య అమాంతం అధికమౌతున్నాయి. 2020, జులై 20వ తేదీ సోమవారం కొత్తగా 1, 198 కరోనా పాజిటివ్ కేసులు రికార్డయ్యాయి. ఏడు మరణాలు నమోద�

    Mask వ్యర్థాలతో రిస్క్..ఎందుకో తెలుసా

    July 16, 2020 / 06:23 AM IST

    ప్రస్తుతం Corona Fever నెలకొంది. చైనా నుంచి వచ్చిన ఈ రాకాసి ప్రపంచాన్ని మొత్తం చుట్టేసింది. భారతదేశంలో కూడా వేగంగా విస్తరిస్తోంది. వైరస్ ను కట్టడి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. కానీ ఎక్కడా వైరస్ స్టాప్ కావడం లేదు. లక్షల సంఖ్యలో ప్రజలు వైరస్ బార�

    ఏపీలో కరోనా 1935 కొత్త కేసులు..1052 డిశ్చార్జ్

    July 14, 2020 / 06:01 AM IST

    ఏపీలో కరోనా ఆగడం లేదు. రోజు రోజు పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. కేసులు నమోదవుతున్నా..కోలుకున్న వారి సంఖ్య అధికమవుతోంది. పలు జిల్లాల్లో అత్యధికంగా కేసులు నమోదవుతుండడంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. 2020, జులై 13వ తేదీ 19, 247 మందికి పరీక్�

    పెద్దపల్లిలో ట్రాక్టర్ నడిపి కరోనా రోగికి అంత్యక్రియలు చేసిన డాక్టర్

    July 13, 2020 / 12:47 PM IST

    కరోనా తెలంగాణను భయపెడుతోంది. ఎంతో మందికి వైరస్ బారిన పడుతున్నారు. ప్రభుత్వం ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా..పాజిటివ్ కేసులు ఇంకా నమోదవుతూనే ఉన్నాయి. ఇదిలా ఉంటే..కరోనా వైరస్ కారణంగా చనిపోయిన వారి పట్ల కనికరం చూపడం లేదు. మానవత్వం లేకుండా వ్యవ�

10TV Telugu News