Health News

    రాజమహేంద్రవరంలో కరోనా కలకలం

    March 15, 2020 / 07:53 AM IST

    ఏపీ రాష్ట్రంలో కరోనా వైరస్ చాపకింద నీరులా విస్తరిస్తోంది. విదేశాల నుంచి వచ్చిన వారిలో ఈ వైరస్ లక్షణాలు బయటపడుతున్నాయి. దీంతో ప్రభుత్వం, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అలర్ట్ అయ్యారు. ఐసోలేషన్ వార్డుల్లో ఉంచి వారికి చికిత్స అందిస్తున్నారు. ఇప�

    నగరంలో కరోనా (covid 19) భయం : బాధిత యువకుడు 85 మందిని కలిశాడా

    March 4, 2020 / 12:49 AM IST

    రాజధానిలో కరోనా ఎంట్రీ ఇచ్చిందన్న వార్తలే భయపెడ్తుంటే… వైరస్‌ బారినపడ్డ బాధితుడు మరో 85 మందిని కలిశాడన్న ప్రచారం మరింత వణికిస్తోంది. వారందరికీ వైరస్‌ సోకిందా? అదే జరిగితే.. ఆ 85 మంది నుంచి ఇంకెంతమందికి అంటుకుంది? వీరందరూ ఎక్కడున్నారో వెతికి �

    హమ్మయ్య : తెలంగాణలో నో కరోనా వైరస్

    February 10, 2020 / 06:34 PM IST

    తెలంగాణలో కరోనా వైరస్‌ కేసులు నమోదు కాలేదని క్లారిటీ ఇచ్చింది వైద్యారోగ్య శాఖ. కరోనా అనుమానితుల్లో ఏ ఒక్కరికీ పాజిటివ్‌ రిపోర్టులు రాలేదని స్పష్టం చేసింది. వైరస్‌ సోకిందంటూ తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వైద్యారోగ్య శాఖ �

    ఏం చలిరా బాబు : హైదరాబాద్ @ 9 డిగ్రీలు

    January 31, 2019 / 03:54 AM IST

    హైదరాబాద్ : చలి కేక పుట్టిస్తోంది. పగలు ఎండ ఉంటుండగా సాయంత్రం అయ్యిందంటే చాలు..చలి గజ గజ వణికిస్తోంది. హిందూ మహాసముద్రం..దీనిని ఆనుకుని ఉన్న అండమాన్ సముద్రం..ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడి క్రమంగా బలహీన పడుతోంది. దీనివల్ల ఉత్తర, ఈశాన్య ద�

    హైదరాబాద్‌లో డేంజర్ బెల్స్ : చలి పంజా

    January 30, 2019 / 02:29 AM IST

    హైదరాబాద్ : చలి చంపేస్తోంది. ప్రధానంగా హైదరాబాద్ వాసులకు చలి చుక్కలు చూపిస్తోంది. తీవ్రమైన చలి గాలులతో నగర వాసులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. రాత్రి వేళ్లల్లో చలి పంజా విసురుతుండడంతో గడప దాటేందుకు జనాలు భయంతో వణికిపోతున్నారు. మరిన్ని రోజులు

    వణికిస్తోంది : వరంగల్‌లో స్వైన్ ఫ్లూ విహారం

    January 30, 2019 / 01:15 AM IST

    హైదరాబాద్ : ఒక్కసారిగా వాతావరణంలో ఉష్ణోగ్రతలు పడిపోవడంతో చలికి జనం వణికిపోతుంటే..ఇదే అదునుగా స్వైన్‌ ఫ్లూ స్వైర విహారం చేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా స్వైన్‌ ఫ్లూ విజృంభిస్తోంది. కేవలం జనవరి నెలలోనే 94 మందికి వ్యాధి నమూనా పాజిటివ్‌గా నమోదైంద

    గుడ్ హెల్త్ : కోడిగుడ్లతో ఆరోగ్యం

    January 26, 2019 / 01:57 PM IST

    రోజుకో యాపిల్ తింటే డాక్టర్‌కి దూరంగా ఉండొచ్చంటారు. అదే విధంగా రోజుకి రెండు కోడిగుడ్లు తీసుకుంటే సంపూర్ణ పోషకాలను పొందవచ్చంటున్నారు నిపుణులు. కోడిగుడ్లలో ప్రొటీన్లే కాదు, అనేక రకాల ఇతర పోషకాలు కూడా ఉంటాయి. అందుకే పూర్తి ఆరోగ్యం పొందాలంటే �

    మధుమేహం : దాల్చిన చెక్క ఓ వరం

    January 26, 2019 / 01:42 PM IST

    ఇప్పుడు ఏ ఇంట చూసినా డయాబెటిస్ ఉన్నవాళ్లు ఒక్కరైనా ఉంటున్నారు. మన శరీరంలో ఉండే క్లోమ గ్రంథి అంటే పాంక్రియాస్ సక్రమంగా పనిచేయకపోవడం వల్ల వచ్చే సమస్య ఇది. మారిన ఆహారపు అలవాట్లు, వ్యాయామం లేకపోవడం వంటి జీవనశైలి వల్ల మధుమేహ సమస్య ఇప్పుడు ఎక్కువ

10TV Telugu News