high alert

    పెను తుఫాన్ గా ఫొని : తీరం దాటే సమయంలో 200 కిలోమీటర్ల వేగంతో గాలులు

    May 1, 2019 / 07:28 AM IST

    పెను తుఫాన్ గా మారింది ఫొని. తీరం దాటే సమయంలో.. 200 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు ఉండనున్నట్లు వాతావరణశాఖ హెచ్చరించింది. దీంతో ఒడిశా రాష్ట్రం వణుకుతోంది. గోపాల్ పూర్ – చాంద్‌బలి మధ్య మే 3వ తేదీన తీరం దాటనున్నట్లు ప్రకటించింది వాతావరణ శ�

    ఫోనీ తుఫాన్ : వాతావరణ శాఖ హెచ్చరికలు

    May 1, 2019 / 12:44 AM IST

    ఫోని తుఫాన్ అతి తీవ్ర తుఫాన్ గా మారి తీరానికి ముంచుకొస్తుంది. మచిలీపట్నానికి కేవలం 500 కిమీ దూరంలో కేంద్రీకృతమైన ఫోని.. వాయువ్య దిశగా పయనిస్తుంది. 2019, మే 01వ తేదీ బుధవారం గమణాన్ని మార్చుకుని ఈశాన్య దిశగా పయనించే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు

    తస్మాత్ జాగ్రత్త.. ఉగ్రదాడులు జరగొచ్చు: నిఘా నీడలో తిరుపతి

    April 29, 2019 / 02:24 AM IST

    ప్రముఖ పుణ్యక్షేత్రాలను ఉగ్రవాదులు టార్గెట్ చేసినట్లు ఇంటిలిజెన్స్ చెబుతున్న నేపథ్యంలో ఏపీలోని తిరుపతిలో హై అలర్ట్‌ ప్రకటించారు అధికారులు. దక్షిణాది రాష్ట్రాల్లో దాడులు జరిగే అవకాశం ఉందని ఇప్పటికే కేంద్రం హెచ్చరించగా.. తిరుమలతోపాటు అన�

    శ్రీలంకలో బాంబ్ బ్లాస్టింగ్స్ : ఇండియన్ నేవీ హై అలర్ట్ 

    April 22, 2019 / 10:44 AM IST

    శ్రీలంక బాంబు పేలుళ్ళతో దద్దరిల్లిపోయింది. దీంతో భారత  భారతీయ కోస్ట్ గార్డ్ సముద్ర సరిహద్దు వెంట భద్రతను కట్టుదిట్టం చేసింది. శ్రీలంక, భారత్ సముద్ర సరిహద్దుల్లో హై అలర్ట్ ను ప్రకటించినట్టు కేంద్ర వర్గాలు వెల్లడించాయి.    స్థానిక ఇస్లామ

    శ్రీలంకలో పేలుళ్లు : గోవాలో హై అలర్ట్ 

    April 22, 2019 / 04:30 AM IST

    ఈస్టర్ పండుగలో శ్రీలంక రక్తసిక్తంగా మారిపోయింది. జీసస్ ప్రార్థనలు వినపడాల్సిన సమయంలో ఆర్తనాదాలు వినిపించాయి. ఏప్రిల్ 21న శ్రీలంకలో ఎనిమిది బాంబు దాడులు సంభవించాయి. ఈ ఘోర ఘటనలో వందలాది ప్రాణాలు గాల్లో కలిసిపోగా..లెక్కలేనంతమంది తీవ్రంగా గాయ�

    మరోసారి దాడులు జరగొచ్చు: జమ్మూ కశ్మీర్లో హై అలర్ట్

    March 8, 2019 / 10:57 AM IST

    శ్రీనగర్ : జమ్మూ కశ్మీర్లో హై అలర్ట్ ప్రకటించారు. పుల్వామా ఉగ్రదాడి తరహాలో జమ్ము కశ్మీర్‌లో మరోసారి దాడులకు పాల్పడేందుకు జైషే మహ్మద్, లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థలు  ప్రయత్నిస్తున్నాయని నిఘా వర్గాలు కేంద్రాన్ని హెచ్చరించాయి. మరో 3-4 రోజుల్ల

    హైజాక్ వార్నింగ్ : చెన్నై ఎయిర్‌పోర్టుకు రెడ్ అలర్ట్

    March 4, 2019 / 03:29 AM IST

    విమానాల హైజాక్ బెదిరింపులు కలకలం రేపాయి. ఈశాన్య రాష్ట్రాల్లోని ఎయిర్‌పోర్టుల్లో విమానాలు హైజాక్‌ చేయనున్నట్లు వార్నింగ్‌లు అందాయి. అలాగే దేశంలోని ఎయిర్‌పోర్టులపై

    ఇంటెలిజెన్స్ వార్నింగ్ : ఢిల్లీలో హై అలర్ట్  

    March 1, 2019 / 06:03 AM IST

    ఢిల్లీలో హై అలర్డ్. పాకిస్థాన్- భారత్ సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్తతల క్రమంలో దేశంపై టెర్రరిస్టులు దాడిచేసే అవకాశముందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. భద్రతా దళాలకు సూచనలు చేసింది. అదే విధంగా దేశవ్యా�

    ఇండియన్ నేవీ, కోస్ట్ గార్డ్స్ హై అలర్ట్ : సముద్రంలో పెట్రోలింగ్

    February 28, 2019 / 09:17 AM IST

    గుజరాత్ : దాయాది దేశాలైన భారత్-పాక్ ల సరిహద్దుల్లో యుద్ధవాతావరణ నెలకొంది. దీంతో ఇండియన్ నేవీ.. కోస్ట్ గార్డ్స్ హై అలర్ట్ ప్రకటించాయి. ఇప్పటికే పలు సున్నిత ప్రాంతాలలో హై అలర్ట్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో  మహారాష్ట్ర, గుజరాత్ కోస్ట్

    గుజరాత్, పంజాబ్ లో హై అలర్ట్

    February 26, 2019 / 07:14 AM IST

    ప్రధానమంత్రి నరేంద్రమోడీ సొంత రాష్ట్రం గుజరాత్‌ లోనూ, పంజాబ్ రాష్ట్రంలోనూ అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతంలోని జైషేలో భారత వాయుసేన దాడులు చేసిన నేపథ్యంలో రెండు రాష్ట్రాలలో హై అలర్ట్ ప్రకటించారు. సరిహద్దు ప్ర

10TV Telugu News