high alert

    అయోధ్య తీర్పు : హైదరాబాద్‌లో బలగాల మోహరింపు

    November 9, 2019 / 12:13 AM IST

    134 సంవత్సరాల వివాదం..అయోధ్యలోని రామ జన్మభూమి – బాబ్రీ మసీదుల స్థల వివాదం..కేసులో సుప్రీంకోర్టు కొద్ది గంటల్లో తీర్పును వెలువరించబోతోంది. ఎలాంటి తీర్పు వస్తుందోనని..దేశం యావత్తు ఉత్కంఠగా ఎదురు చూస్తోంది. ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ రం�

    యూపీలో హై అలర్ట్..అయోధ్య తీర్పు సమయంలో ఉగ్ర కలకలం

    November 5, 2019 / 08:49 AM IST

    అయోధ్య తీర్పు రానున్న సమయంలో యూపీలోకి ఏడుగురు టెర్రరిస్టులు చొరబడ్డారు.  అయోధ్య, ఫైజాబాద్‌, గోరఖ్‌ఫూర్‌లో ఉగ్రవాదులు తలదాచుకున్నట్లు సమాచారం. నేపాల్ సరిహద్దు గుండా ఉగ్రవాదులు ఉత్తరప్రదేశ్ లోకి చొరబడినట్లు నిఘా వర్గాల సమాచారంతో ఉత్తరప్�

    48గంటలపాటు ఢిల్లీలో హై అలర్ట్

    October 30, 2019 / 01:44 AM IST

    ఢిల్లీలో రాగల 48 గంటలపాటు హైఅలర్ట్ ప్రకటించింది కేంద్ర హోంమంత్రిత్వ శాఖ. అక్టోబర్-31,2019నుంచి జమ్మూకశ్మీర్ పునర్ విభజన చట్టాన్ని అమలు చేస్తున్న సమయంలో ఉగ్రదాడులు జరిగే అవకాశముందని ఇంటెలిజెన్స్ హెచ్చరికలతో కేంద్రం ఢిల్లీ పోలీసులను అలర్ట్ చేస�

    విశాఖలో హై అలర్ట్…టీమిండియా,సౌతాఫ్రికా ఆటగాళ్లకు భద్రత పెంపు

    October 6, 2019 / 04:24 AM IST

    విశాఖ వేదికగా ఐదో రోజు టెస్ట్ మ్యాచ్ లో  టీమిండియా,సౌతాఫ్రికా జట్లు తలపడుతున్నాయి. అయితే రప్రాంత నగరాలకు ఉగ్రముప్పు ఉందని ఇంటెలిజెన్స్ హెచ్చరించడంతో విశాఖలో హైఅలర్ట్ కొనసాగుతుంది. ఇంటెలిజెన్స్ హెచ్చరికలతో అప్రమత్తమైన పోలీసులు. విశాఖ�

    ఢిల్లీలో ఉగ్ర కదలికలు : ఎయిర్ పోర్ట్‌ల్లో హై అలర్ట్

    October 3, 2019 / 09:03 AM IST

    ఢిల్లీలో న‌లుగురు జైషే ఉగ్ర‌వాదులు చొర‌బ‌డిన‌ట్లు ఇంటెలిజెన్స్ హెచ్చ‌రిక‌లు రావ‌డంతో భ‌ద్ర‌త‌ను ప‌టిష్టం చేశారు. ఈక్రమంలో ఉత్త‌రాదిలోని అన్ని విమానాశ్ర‌యాల్లో హై అలర్ట్ ప్రకటించారు. భారీ భ‌ద్ర‌త‌ను పెంచారు.   న‌లుగురు ఉగ్ర‌వాదులు భా

    హై సెక్యూరిటీ అలర్ట్ : హైదరాబాద్, సికింద్రాబాద్ లో ఈ 5 రోడ్లు మూసివేత

    September 27, 2019 / 09:39 AM IST

    జంటనగరాల్లోని ఐదు ప్రధాన రహదారులను సెప్టెంబర్ 30వరకూ క్లోజ్ చేయనున్నట్లు సికింద్రాబాద్ కంటోన్మెంట్ తెలియజేసింది. సికింద్రాబాద్‌లో ఉన్న లోకల్ మిలిటరీ అథారిటీ నాలుగు రోజుల పాటు అంటే గురువారం ఉదయం 10గంటల నుంచి మూసివేయనున్నామని ప్రకటించింది.

    టెర్రరిస్టుల టార్గెట్ దసరా : దేశవ్యాప్తంగా రైల్వేస్టేషన్లు, ఆలయాల్లో హైఅలర్ట్

    September 18, 2019 / 04:06 AM IST

    ఉగ్రవాదులు దసరా పండుగను టార్గెట్ చేశారు. దసరా రోజున దాడులకు స్కెచ్ వేశారని నిఘా వర్గాలు తెలిపాయి. రైల్వేస్టేషన్లు, దేవాలయాల్లో ఉగ్రవాదులు దాడులకు పాల్పడొచ్చని

    కోడెల కన్నుమూత: పల్నాడులో హై అలర్ట్

    September 16, 2019 / 07:44 AM IST

    మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ మరణంతో పల్నాడు, నర్సరావుపేటలో హై అలర్ట్ ప్రకటించారు. 1983లో తొలిసారి నరసరావుపేట నుంచి పోటీ చేసి గెలిచారు. అప్పటి నుంచి ఆ ప్రాంతంలో కోడెలపై ప్రత్యేక అభిమానం ఉంది. ఎన్టీఆర్ పిలుపు మేరకు రాజకీయాల్లోకి వచ్చిన కోడెల మ�

    గమనిక : గురువారం సెలవు, శనివారం పనిదినం

    September 12, 2019 / 02:23 AM IST

    గణేష్ నిమజ్జనం సందర్భంగా గురువారం హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో సెలవు ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వం. వీటితో పాటు మేడ్చల్, మల్కాజిగిరి జిల్లాలకు కూడా ఈ

    హై అలర్ట్ : చొరబడిన 40 మంది ఉగ్రవాదులు

    September 12, 2019 / 01:23 AM IST

    జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి విధ్వంసం సృష్టించేందుకు కుట్ర చేశారనే సమాచారం కలకలం రేపుతోంది. సరిహద్దు వెంట సుమారు 40 మంది ఉగ్రవాదులు దేశంలోకి చొరబడ్డారని నిఘావర్గాలు హెచ్చరించాయి. దీంతో కశ్మీర్‌ లోయలో హై అలర్ట్‌ ప్రకటించారు. ప్రధానం�

10TV Telugu News