Home » high alert
134 సంవత్సరాల వివాదం..అయోధ్యలోని రామ జన్మభూమి – బాబ్రీ మసీదుల స్థల వివాదం..కేసులో సుప్రీంకోర్టు కొద్ది గంటల్లో తీర్పును వెలువరించబోతోంది. ఎలాంటి తీర్పు వస్తుందోనని..దేశం యావత్తు ఉత్కంఠగా ఎదురు చూస్తోంది. ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ రం�
అయోధ్య తీర్పు రానున్న సమయంలో యూపీలోకి ఏడుగురు టెర్రరిస్టులు చొరబడ్డారు. అయోధ్య, ఫైజాబాద్, గోరఖ్ఫూర్లో ఉగ్రవాదులు తలదాచుకున్నట్లు సమాచారం. నేపాల్ సరిహద్దు గుండా ఉగ్రవాదులు ఉత్తరప్రదేశ్ లోకి చొరబడినట్లు నిఘా వర్గాల సమాచారంతో ఉత్తరప్�
ఢిల్లీలో రాగల 48 గంటలపాటు హైఅలర్ట్ ప్రకటించింది కేంద్ర హోంమంత్రిత్వ శాఖ. అక్టోబర్-31,2019నుంచి జమ్మూకశ్మీర్ పునర్ విభజన చట్టాన్ని అమలు చేస్తున్న సమయంలో ఉగ్రదాడులు జరిగే అవకాశముందని ఇంటెలిజెన్స్ హెచ్చరికలతో కేంద్రం ఢిల్లీ పోలీసులను అలర్ట్ చేస�
విశాఖ వేదికగా ఐదో రోజు టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా,సౌతాఫ్రికా జట్లు తలపడుతున్నాయి. అయితే రప్రాంత నగరాలకు ఉగ్రముప్పు ఉందని ఇంటెలిజెన్స్ హెచ్చరించడంతో విశాఖలో హైఅలర్ట్ కొనసాగుతుంది. ఇంటెలిజెన్స్ హెచ్చరికలతో అప్రమత్తమైన పోలీసులు. విశాఖ�
ఢిల్లీలో నలుగురు జైషే ఉగ్రవాదులు చొరబడినట్లు ఇంటెలిజెన్స్ హెచ్చరికలు రావడంతో భద్రతను పటిష్టం చేశారు. ఈక్రమంలో ఉత్తరాదిలోని అన్ని విమానాశ్రయాల్లో హై అలర్ట్ ప్రకటించారు. భారీ భద్రతను పెంచారు. నలుగురు ఉగ్రవాదులు భా
జంటనగరాల్లోని ఐదు ప్రధాన రహదారులను సెప్టెంబర్ 30వరకూ క్లోజ్ చేయనున్నట్లు సికింద్రాబాద్ కంటోన్మెంట్ తెలియజేసింది. సికింద్రాబాద్లో ఉన్న లోకల్ మిలిటరీ అథారిటీ నాలుగు రోజుల పాటు అంటే గురువారం ఉదయం 10గంటల నుంచి మూసివేయనున్నామని ప్రకటించింది.
ఉగ్రవాదులు దసరా పండుగను టార్గెట్ చేశారు. దసరా రోజున దాడులకు స్కెచ్ వేశారని నిఘా వర్గాలు తెలిపాయి. రైల్వేస్టేషన్లు, దేవాలయాల్లో ఉగ్రవాదులు దాడులకు పాల్పడొచ్చని
మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ మరణంతో పల్నాడు, నర్సరావుపేటలో హై అలర్ట్ ప్రకటించారు. 1983లో తొలిసారి నరసరావుపేట నుంచి పోటీ చేసి గెలిచారు. అప్పటి నుంచి ఆ ప్రాంతంలో కోడెలపై ప్రత్యేక అభిమానం ఉంది. ఎన్టీఆర్ పిలుపు మేరకు రాజకీయాల్లోకి వచ్చిన కోడెల మ�
గణేష్ నిమజ్జనం సందర్భంగా గురువారం హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో సెలవు ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వం. వీటితో పాటు మేడ్చల్, మల్కాజిగిరి జిల్లాలకు కూడా ఈ
జమ్ముకశ్మీర్లో ఉగ్రవాదులు మరోసారి విధ్వంసం సృష్టించేందుకు కుట్ర చేశారనే సమాచారం కలకలం రేపుతోంది. సరిహద్దు వెంట సుమారు 40 మంది ఉగ్రవాదులు దేశంలోకి చొరబడ్డారని నిఘావర్గాలు హెచ్చరించాయి. దీంతో కశ్మీర్ లోయలో హై అలర్ట్ ప్రకటించారు. ప్రధానం�