Home » high alert
గతనెల చివర్లో దక్షిణ పాంగాంగ్ సరస్సు సమీపంలోని ఎత్తైన ప్రాంతాల్లో చొరబాటుకు యత్నించి భారత ఆర్మీ చేతిలో భంగపడిన చైనా ఇప్పుడు మరో కుతంత్రానికి ప్రయత్నిస్తోంది. అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దు వైపున చైనా తన బలగాలను మోహరిస్తోంది. అక్కడి లోయ ప్రాంత�
ఆగస్టు 5న అయోధ్యలో రామమందిర నిర్మాణానికి భూమిపూజ వేడుకను భగ్నం చేయడంతోపాటు అయోధ్యతోపాటు ఇతర ప్రాంతాల్లో ఉగ్రదాడులకు పాకిస్థాన్ ఐఎస్ఐ కుట్రలు పన్నిందని కేంద్ర నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఈ నేపథ్యంలో అయోధ్యలో హైఅలర్ట్ ప్రకటించారు. అయోధ్యలో
అందరి చూపు ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ వైపు నెలకొంది. ఎందుకంటే ఆయన వద్ద రెండు కీలక అంశాలున్నాయి. పాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులను ఏపీ ప్రభుత్వం పంపిన సంగతి తెలిసిందే. దీనిని గవర్నర్ యథాతథంగా ఆమోదిస్తారా..? న్యాయ సలహా కోరతారా..? గవర్నర్
కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండంతో ఏపీ ప్రభుత్వం హై అలర్ట్ అయ్యింది. కరోనా అనుమానితులు ఉన్న ప్రాంతాల్లో నోటీసులను వైద్య ఆరోగ్య సిబ్బంది అంటిస్తున్నారు. పాజిటివ్ వ్యక్తుల ఇళ్లకు కిలోమీటరు మేర రాకపోకలు బంద్ చేశారు. ఇంటింటికీ ర్యాపిడ్�
విజయవాడలో కరోనా టెన్షన్ నెలకొంది. కరోనా కేసులు 6కి చేరడంతో బెజవాడ వాసులు భయంతో వణికిపోతున్నారు. అలర్ట్ అయిన అధికారులు ముందు జాగ్రత్తగా నగరంలో
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తోంది. కరోనాను కట్టడి చేసేందుకు భారతదేశంలో 21 రోజుల పాటు లౌక్ డౌన్ విధించింది దేశ ప్రభుత్వం. తెలుగు రాష్ట్రాల్లో కూడా లాక్ డౌన్ కొనసాగుతోంది. రోజురోజుకీ కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. కరోనా వ్యాప్తిని �
కరీంనగర్ జిల్లాలో రెండో రోజు హై అలర్ట్ కొనసాగుతోంది. ఇండోనేషియా నుంచి వచ్చిన 11 మంది ఇస్లామిక్ మత ప్రచారకుల బృందంలో ఏడుగురికి కరోనా సోకడం జిల్లా వాసులను కలవర పాటుకు గురి చేసింది. వెంటనే వీరిని గాంధీ ఆసుపత్రికి తరలించి రక్తనమూనాలను ల్యాబ్కు
కరీంనగర్లో కరోనా డేంజర్ బెల్ మోగింది. ఇండోనేషియా నుంచి కరీంనగర్కు వచ్చిన వారిలో ఏకంగా ఏడుగురికి కోవిడ్ పాజిటివ్ రావడంతో ఆందోళన మొదలైంది. స్థానికులను భయాందోళనకు గురిచేసింది. దీంతో అప్రమత్తమైన అధికార యంత్రాంగం కరీంనగర్ పట్టణంలో హై �
కరోనా వైరస్పై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించింది. జనసమూహాలు ఎక్కువగా ఉండే వాటిని బంద్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. అందులో భాగంగా 2020, మార్చి 16వ తేదీ నుంచి స్కూళ్లు, థియేటర్లు, పబ్లు బంద్ కానున్నాయి. ఇప్పటికీ రాష్ట్రంలో మూడు కేస
అయోధ్యలో గంభీర వాతావరణం నెలకొంది. ఎలాంటి తీర్పు వస్తుందోనన్న ఉత్కంఠ నెలకొంది. అయోధ్య భూ వివాదంపై సుప్రీంకోర్టు తీర్పును వెలువరించబోతోంది. 2019, నవంబర్ 09వ తేదీ శనివారం ఉదయం 10.30 గంటలకు సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వనుంది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూ