Home » Higher Education
విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించే భారతీయ విద్యార్థులకు అమెరికా అగ్రస్థానంలో నిలచింది. వరుసగా మూడో ఏడాది కూడా యూఎస్లో విద్య అభ్యసించేందుకు భారతీయ విద్యార్థులు ఎగబడుతున్నారని తాజాగా విడుదలైన ఓపెన్ డోర్స్ నివేదిక వెల్లడించింది....
ఫేక్ సర్టిఫికేట్లను అరికట్టేందుకు స్టూడెంట్ అకాడమిక్ వెరిఫికేషన్ సిస్టం (ఎస్ఏవీఎస్) ను ప్రవేశపెట్టగా, ఇది విజయవంతంగా సేవలందిస్తున్నదని ప్రశించారు. సైబర్ సెక్యూరిటీ విద్యార్థులను సైబర్ యోధులుగా తయారు చేస్తుందని ఆకాంక్షించారు.
ఎన్నో ఆశలతో ఉన్నత విద్య కోసం అమెరికా విమానం ఎక్కిన విద్యార్థులకు అక్కడి ఇమ్మిగ్రేషన్ అధికారులు షాక్ ఇవ్వడంతో తీవ్ర నిరాశ చెందారు. అమెరికా ఇమ్మిగ్రేషన్ అధికారులు కారణం చెప్పకుండానే భారత విద్యార్థులు 500 మందిని వెనక్కు పంపిన ఘటన రెండు తెలుగు
కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో ఆంధ్రప్రదేశ్ లో మళ్లీ విద్యా సంస్థలు ప్రారంభం కానున్నాయి. రాష్ట్రంలో అక్టోబరు 1 నుంచి ఉన్నత విద్యాసంస్థలను పునఃప్రారంభించాలని ప్రభుత్వం ఆదేశించింది.
ఇంగ్లీష్ భాషకు ఫుల్ డిమాండ్ ఉంది. ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇంగ్లీష్ భాషపైనే ఫోకస్ పెట్టింది. ఉన్నత విద్యను ప్రాంతీయ భాషల్లో నిర్వహించడం సాధ్యమేనా? ఇది ఎంతవరకు ఆచరణాత్మకమైనదో చూడాలి.
ఉన్నత విద్యామండలి నోటిఫికేషన్ నేపధ్యంలో ఇప్పటి వరకు 555 డిగ్రీ కళాశాలలు మీడియం మార్పు కోసం ఉన్నత విద్యా మండలికి ధరఖాస్తు చేశాయి.
ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లే విద్యార్థులకు వ్యాక్సినేషన్ విషయంలో ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ వెల్లడించారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు. ఈ ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలిపినట్లు వెల్లడించార�
రాష్ట్రంలో వివిధ వృత్తి, సాంకేతిక విద్యాకోర్సుల్లో ప్రవేశాల కోసం ఉమ్మడి ప్రవేశ పరీక్షలను నిర్వహించేందుకు ఉన్నత విద్యామండలి ప్రయత్నాలు మొదలెట్టింది. సెప్టెంబర్ నెల ఒకటి నుంచి ఆరో తేదీ వరకు JEE మెయిన్ పరీక్షలను నిర్వహించేందుకు నేషనల్ ట�
తెలంగాణ ఎంసెట్, ఈసెట్ పరీక్ష షెడ్యూళ్లను తెలంగాణ ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ఆచార్య పాపిరెడ్డి శనివారం ఫిబ్రవరి15న విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంసెట్ కు తెలంగాణలో 51, ఏపీలో 4 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. ఒక్�
స్కూల్లో వాటర్ బెల్ ఏంటీ..ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం బెల్ కొడుతారు కానీ..ఇదేంటీ అని అనుకుంటున్నారా…ప్రతి రోజు వాటర్ బెల్ విధానం అమలు చేయాలని విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. విద్యార్థులకు సరిపడా..తాగునీటిని అందించాలని డీఈవోలు, ఎంఈవోలు, హెడ్ మ�