highlights

    ఆత్మనిర్భర్‌ భారత్‌ సాధించాలి, స్వాతంత్ర్య వేడుకల్లో ప్రధాని మోడీ, ఏడోసారి ఎర్రకోటపై జాతీయజెండా ఆవిష్కరణ

    August 15, 2020 / 08:23 AM IST

    ఆసేతు హిమాచలం త్రివర్ణశోభితంగా మారింది. యావత్ భారతావని 74వ స్వాతంత్ర్య వేడుకలను ఘనంగా జరుపుకుంటోంది. దేశవ్యాప్తంగా పంద్రాగస్టు సందడి కనిపిస్తోంది. కరోనా నేపథ్యంలో ఎలాంటి హంగూ ఆర్బాటాలు లేకుండా దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోటలో నిరాడంబరంగ�

    అయోధ్య భూమి పూజ..32 సెకన్ల ముహూర్తం

    August 5, 2020 / 10:48 AM IST

    అందరి చూపు అయోధ్య వైపు నెలకొంది. కోట్లాను మంది ఎదురు చూస్తున్న చారిత్రక ఘట్టం కాసేపట్లో ప్రారంభం కానుంది. అయోధ్యలో రామాలయ నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం జరుగనుంది. భారత దేశ ప్రధాని నరేంద్ర మోడీ పూజా కార్యక్రమం పాల్గొననున్నారు. భూమి పూ�

    Telangana Coronavirus..ఎక్కడ ఎన్ని కేసులు

    July 21, 2020 / 06:19 AM IST

    తెలంగాణలో కరోనా వ్యాప్తి ఇంకా ఆగడం లేదు. కేసులు పెరిగిపోతూనే ఉన్నాయి. రోజుకు వేలాది మంది వైరస్ బారిన పడుతున్నారు. దీంతో కేసుల సంఖ్య అమాంతం అధికమౌతున్నాయి. 2020, జులై 20వ తేదీ సోమవారం కొత్తగా 1, 198 కరోనా పాజిటివ్ కేసులు రికార్డయ్యాయి. ఏడు మరణాలు నమోద�

    దీపావళి ఐదు రోజుల పండగ అని ఎంత మందికి తెలుసు!

    October 25, 2019 / 05:50 AM IST

    భారతీయ సంస్కృతికి అద్దంపట్టే పండుగల్లో దీపావళి ఒకటి. చిన్న పెద్దా తేడా లేకుండా ఎంజాయ్ చేస్తారు. ఈ పండుగను ఐదు రోజులు చేసుకుంటారు. ఉత్తర భారతంలో ఈ పండుగను ఘనంగా జరుపుకుంటారు. మరి ఈ పండుగ విశిష్టత తెలుసుకుందామా… ఈ పండుగ అంటే దీపాల వరస అని �

    అన్నదాత పద్దు : తెలంగాణ బడ్జెట్ 1, 82, 017 కోట్లు

    February 22, 2019 / 02:20 PM IST

    2019-20 ఆర్థిక సంవత్సరానికి ఓట్‌ ఆన్‌ అకౌంట్ బడ్జెట్‌ను ముఖ్యమంత్రి కేసీఆర్‌ అసెంబ్లీలో ఫిబ్రవరి 22వ తేదీ శుక్రవారం ప్రవేశపెట్టారు. బడ్జెట్‌ ప్రతిపాదనల మొత్తం లక్షా 82 వేల 17 కోట్లు రూపాయలుగా ఉన్నాయి. దీనిలో రెవెన్యూ వ్యయం లక్షా 31 వేల 629 కోట్ల రూపా�

10TV Telugu News