Home » highlights
sunrisers-hyderabad-beat-rajasthan-royals : టోర్నీలో నిలువాలంటే తప్పక గెలువాల్సిన మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ సత్తా చాటింది. సమిష్టిగా రాణించి విజయం సాధించింది. హ్యాట్రిక్ పరాజయాల తర్వాత వార్నర్సేన రాజస్థాన్పై విజయం సాధించింది. ఈ విజయంతో సన్రైజర్స్ పాయ�
Corona Cases Decline : కోరలు చాచిన కరోనా తోక ముడిచినట్టేనా..? రోజురోజుకి వైరస్ బలహీనపడుతోందా..? పాజిటివ్ కేసుల సంఖ్య పెరగడం సెకండ్ వేవ్కి సంకేతమా..? ఈ అనుమానాలు, సందేహాలు ఎలా ఉన్నా అక్టోబర్ నెలలో మరింత అలర్ట్గా ఉండాలంటున్నారు డాక్టర్లు. బయటకు వెళ్లినా జా
IAF 88th anniversary celebration : 88వ వార్షికోత్సవానికి ఇండియన్ ఎయిర్ఫోర్స్ రెడీ అయింది. చైనాతో ఉద్రిక్తతల నేపథ్యంలో… శత్రువుకు వార్నింగ్ ఇచ్చేలా విన్యాసాలు జరుగనున్నాయి. 2020, అక్టోబర్ 08వ తేదీ గురువారం హిందాన్ ఎయిర్బేస్లో జరిగే ఈ ఈవెంట్ను మొదటిసారిగా రాఫె�
IPL 2020, KKR vs CSK : ఐపీఎల్లో చెన్నై మరో ఓటమిని తన ఖాతాలో వేసుకుంది. చెన్నై సూపర్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో కోల్కత్తా జట్టు అనూహ్య విజయం సాధించింది. కోల్కతా బౌలర్లు అద్భత బౌలింగ్తో చెన్నై బ్యాట్స్మెన్లను కట్టడి చేశారు. చెన్నై జట్టులో ఓపెనర్ వ�
Moratorum Issue : కరోనా నేపథ్యంలో విధించిన మారటోరియం (Moratorium) సమయంలో రుణాలపై వడ్డీ మాఫీపై ఇంకా క్లారిటీ రావడం లేదు. దీనిపై దాఖలైన పిటిషన్లపై విచారణ మరోసారి వాయిదా పడింది. 2020, అక్టోబర్ 05వ తేదీన సుప్రీంలో విచారణ జరిగింది. జస్టిస్ అశోక్ భూషణ్ నేతృత్వంలో వాదనలు
IPL 2020 : ఐపీఎల్ పోటీలు రసవత్తరంగా సాగుతున్నాయి. టీ20 మ్యాచ్ లో ఎప్పుడు ఏమి జరుగుతుందో ఎవరూ ఊహించలేరు. గత మ్యాచ్ లో కొండంత లక్ష్యాన్ని చేధించి రికార్డు బద్దలు కొట్టిన..రాజస్థాన్ ఈసారి బ్యాట్లేత్తిసింది. బొక్కా బొర్లా పడింది. కనీసం పోరాటం చేయలేక స్�
Telangana Coronavirus : తెలంగాణలో కరోనా కేసులు నమోదవుతున్నా..రికవరీ కేసులు పెరుగుతున్నాయి. నిత్యం 3 నుంచి 5 వేల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతుండేవి. కానీ ప్రస్తుతం 2 వేల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. తాజాగా…గత 24 గంటల్లో 2,296 కేసులు నమోదయ్యాయని, 2,062 మంది ఒక్క�
ఏపీ రాష్ట్రంలో కరోనా కేసులు ఇంకా పెరిగిపోతూనే ఉన్నాయి. దీంతో వైరస్ కట్టడికి ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. వైరస్ ప్రబలుతున్న తీరు, తీసుకుంటున్న చర్యలపై వైద్యులు, ఉన్నతాధికారులతో సీఎం జగన్ సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా మరో కీలక నిర్�
ఆత్మనిర్భర్ కలను భారత్ సాకారం చేసుకుంటుందని ప్రధాని మోడీ అన్నారు. ఢిల్లీ ఎర్రకోటలో 74వ స్వాతంత్ర్య వేడుకలు ఘనంగా నిర్వహించారు. జాతీయ పతాకం ఎగురవేసిన మోడీ జాతిని ఉద్దేశించి మాట్లాడారు. ఆత్మనిర్భర్ భారత్ పేరుతో దేశం మరో ముందడుగు వేయడానికి సి�
ఆసేతు హిమాచలం త్రివర్ణశోభితంగా మారింది. యావత్ భారతావని 74వ స్వాతంత్ర్య వేడుకలను ఘనంగా జరుపుకుంటోంది. దేశవ్యాప్తంగా పంద్రాగస్టు వేడుకల సందడి కనిపిస్తోంది. కాగా, కరోనా నేపథ్యంలో తొలిసారిగా దేశవ్యాప్తంగా స్వాతంత్ర్య వేడుకలను నిరాడంబరంగా ని�