-
Home » himayat sagar
himayat sagar
మూసీకి మరోసారి వరద ముప్పు.. భారీగా నీటి విడుదల.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక
Musi River: మూసీ నదికి మరోసారి వరద ముప్పు పొంచి ఉంది. హిమాయత్ సాగర్ నుంచి భారీగా నీటిని విడుదల చేశారు. మరోసారి భారీ వర్షం హెచ్చరిక ఉండటంతో అలర్ట్ అయిన అధికారులు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ నుంచి దాదాపు 5వేల క్యూసెక్కుల నీటిని మూసీలోకి విడుదల చేశారు.
హైదరాబాద్లో మూసీ ఉగ్రరూపం.. ఇళ్లలోకి చేరిన నీరు.. ఖాళీ చేయిస్తున్న అధికారులు..
భారీగా వరద నీరు రావడంతో చాదర్ ఘాట్, మూసానగర్, శంకర్ నగర్ ప్రాంతాల్లో ఇళ్లల్లోకి మూసీ నీరు చేరింది.
మూసీ పరివాహక ప్రాంతాల ప్రజలకు అలర్ట్.. హిమాయత్ సాగర్ కు భారీగా వరద..
భారీ వర్షాల నేపథ్యంలో మాన్ సూన్ ఎమర్జెన్సీ బృందాలు రంగంలోకి దిగాయి.
కబ్జా కోరల్లో హిమాయత్ సాగర్
హిమాయత్ సాగర్ చెరువు కబ్జా కోరల్లో చిక్కుకుంది.
Moosi Flood : ఉధృతంగా ప్రవహిస్తున్న మూసి.. చాదర్ ఘాట్, ముసారాంబాగ్ బ్రిడ్జీలు మూసివేత, రాకపోకలు నిషేధం
ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ నుంచి భారీగా వరద నీరు మూసీలోకి వచ్చి చేరుతోంది. నగరంలో మూసీ క్యాచ్ మెంట్ ఏరియాలో భారీగా వర్షం కురవడంతో వరద ఉధృతి పెరుగుతోంది.
Heavy Flood Water : గండిపేట, హిమాయత్ సాగర్ కు భారీగా వరద నీరు.. మూసారంబాగ్, చాదర్ ఘాట్ బ్రిడ్జీలను తాకుతూ మూసి వరద ప్రవాహం
వికారాబాద్, తాండూర్, శంకర్ పల్లి, షాద్నగర్, షాబాద్ నుండి భారీగా వరద నీరు చేరుతోంది. ఈసీ, మూసీ వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. హిమాయత్ సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 1763.50 కాగా ప్రస్తుతం 1763.50 గా కొనసాగుతోంది.
River Musi : హైదరాబాద్ లోతట్టు ప్రాంతాల్లో భయం భయం.. ఉధృతంగా ప్రవహిస్తున్న మూసీ
కుండపోత వర్షాలతో ఎగువ ప్రాంతం నుంచి మూసీకి భారీగా వరద వస్తోంది. మూసీ నదిలో నీటి ప్రవాహం ప్రమాదకర స్థాయికి పెరిగింది. అటు హైదరాబాద్ జంట జలాశయాల గేట్లు ఎత్తివేయడంతో లోతట్టు ప్రాంతాలను మూసీ ముంచేస్తోంది.
GO No: 111 in Hyderabad: జీవో నెంబర్ 111 ఎత్తివేతకు తెలంగాణ కేబినేట్ ఆమోదం: మరి జంట జలాశయాల మాటేమిటి?
ఎంతో కాలంగా 111 జీవో పరిధిలోని ప్రాంతాల ప్రజలు చేస్తున్న విన్నపాన్ని సానుభూతితో అర్థం చేసుకున్న కేబినేట్..111 జీవోను రద్దు చేయాలని నిర్ణయించింది.
CM KCR: నిపుణుల రిపోర్ట్ రాగానే.. 111 జీవోను ఎత్తేస్తాం: సీఎం కేసీఆర్ కీలక ప్రకటన
కొంత కాలంగా వివాదాస్పదంగా మారిన 111 జీవోపై.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. కీలక వ్యాఖ్యలు చేశారు. నిపుణుల కమిటీ నివేదిక తమకు అందగానే.. ఈ జీవోను ఎత్తేస్తామని సంచలన ప్రకటన చేశారు.
Child Raped : చాక్లెట్ ఇప్పిస్తానని నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారం
రంగారెడ్డి జిల్లాలో దారుణం జరిగింది. అభం శుభం తెలియని నాలుగు సంవత్సరాల చిన్నారిపై కామాంధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన రాజేంద్రనగర్ పీఎస్ పరిధిలో ఆలస్యంగా వెలుగుచూసింది.