hits

    పంజాబ్,కాశ్మీరుల్లో మళ్లీ భూకంపం, వరుస భూప్రకంపనలతో వణుకుతున్న జనం

    November 8, 2023 / 06:32 AM IST

    దేశంలోని పంజాబ్, కశ్మీరు ప్రాంతాల్లో బుధవారం తెల్లవారుజామున భూకంపం సంభవించింది. పంజాబ్ రాష్ట్రంలోని రూప్ నగర్ ప్రాంతంలో బుధవారం తెల్లవారుజామున 1.13 గంటలకు భూకంపం సంభవించింది.....

    Pamban Sea Bridge : పంబన్ బ్రిడ్జిని ఢీ కొట్టిన భారీ నౌక

    July 25, 2021 / 08:48 PM IST

    తమిళనాడు రామేశ్వరంలోని చారిత్రక పంబన్ వంతెనకు తృటిలో ప్రమాదం తప్పింది.

    తల్లిని కాపాడబోయి : రైలు ఢీకొని కాబోయే జంట మృతి

    December 25, 2019 / 06:11 AM IST

    హైదరాబాద్ చందానగర్ రైల్వే స్టేషన్ లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఎంఎంటీఎస్ రైలు ఢీకొని కాబోయే కొత్త జంట మృతి చెందింది. రైలు ఢీకొని మనోహర్(24), సోని(17) దుర్మరణం

    హిమపాతంలో చిక్కుకుని ఇద్దరు ఆర్మీ సిబ్బంది మృతి

    November 30, 2019 / 02:02 PM IST

    కేంద్రపాలిత ప్రాంతం లఢఖ్ లోని దక్షిణ సియాచిన్ గ్లేసియర్ సెక్టార్ లో హిమపాతంలో చిక్కుకుని భారత ఆర్మీ గస్తీ బృందానికి చెందిన ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. శనివారం తెల్లవారుజామున  సియాచిన్ గ్లేసియర్ ప్రాంతంలో 18,000 అడుగుల ఎత్తులో గస్తీ తిరుగుత

    విశాఖ టెస్టు : రోహిత్ శర్మ మరో సెంచరీ 

    October 5, 2019 / 10:20 AM IST

    టెస్టుల్లో ఓపెనర్‌గా అరంగేట్రం చేసిన రోహిత్‌ శర్మ చెలరేగి ఆడుతున్నాడు. విశాఖ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్ లో మొదటి ఇన్నింగ్స్ లో 176 పరుగులతో విజృంభించిన రోహిత్‌ సెకండ్‌ ఇన్నింగ్స్‌లోనూ సెంచరీ చేశాడు. కేవలం 133 బంతుల�

    తుఫాన్ ఎఫెక్ట్ : ఒడిషాలో స్ట్రాంగ్ రూమ్ ల నుంచి EVMలు తరలింపు

    May 1, 2019 / 12:06 PM IST

    ఫోని తుఫాన్ హెచ్చరికల కారణంగా ఒడిషాలోని రెండు జిల్లాల్లో స్ట్రాంగ్ రూముల్లో భద్రపరిచిన EVMలను వేరే ప్రాంతానికి తరలిస్తున్నారు. 11 జిల్లాల్లో ఫోని తుఫాన్ భీభత్సం సృష్టించే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చిరించింది. దీంతో EVMలు భధ్రపరిచి ఉన్న&nb

    ఈ ఏడాదిలో అతిపెద్దది : తైవాన్ లో భూకంపం

    April 18, 2019 / 09:09 AM IST

     తైవాన్ దేశంలో లో భూకంపం సంభవించింది. తూర్పు తైవాన్ లోని తీరప్రాంత నగరమైన హువాలియన్ లో గురువారం(ఏప్రిల్-18,2019)6.2తీవ్రతతో భూకంపం సంభవించింది.కొద్ది సేపు బిల్డింగ్ లు అన్నీ షేక్ అయ్యాయి.తైపీ నగరంలో సబ్ వే సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేశారు.ఈ

    శత్రువులపై దాడులు చేస్తే…ఇక్కడ కొందరు ఏడ్చారు

    April 5, 2019 / 11:42 AM IST

    సార్వత్రిక ఎన్నికల పోలింగ్ దగ్గరపడుతున్న సమయంలో మరోసారి విపక్షాలపై విరుచుకుపడ్డారు ప్రధానమంత్రి నరేంద్రమోడీ.

    గ్రేటర్ నోయిడాలో యాక్సిడెంట్..8 మంది మృతి

    March 29, 2019 / 04:21 AM IST

    యూపీలోని గ్రేటర్ నోయిడాలో ఘోర ప్రమాదం జరిగింది. డబుల్ డెక్కర్ బస్సు ఓ ట్రక్కు మీదకు దూసుకెళ్లింది. బస్సు బ్రేకులు ఫెయిల్ కావడంతోనే ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది.

    నల్లొండ జిల్లాలో రోడ్డు యాక్సిడెంట్ : ఏడుగురు మృతి

    March 6, 2019 / 08:39 AM IST

    నల్గొండ జిల్లాలో సాగర్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. టాటా ఏస్ వాహనాన్ని ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఏడుగురు ఘటనా స్థలంలోనే మృతి చెందారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని హైదరాబాద్, దేవరకొండ ఆస్పత్రులకు తరలించారు. చింతపల్లి మ�

10TV Telugu News