-
Home » HMPV Virus
HMPV Virus
హెచ్ఎంపీవీ వైరస్ విజృంభణ.. బంగ్లాదేశ్లో మొదటి మరణం!
HMPV Virus : బంగ్లాదేశ్లో హెచ్ఎంపీవీ వైరస్ మొదటి మరణం సంభవించింది. ఈ వైరస్ బారినపడి ఒక మహిళ మృతిచెందింది.
పెరుగుతున్న హెచ్ఎంపీవీ వైరస్ కేసులు.. లక్షణాలు ఏంటి? ఎవరెవరికి రిస్క్ ఎక్కువంటే?
HMPV Virus Symptoms : ఈ హెచ్ఎంపీవీ వైరస్ ఎవరికి సోకుతుంది? ఎవరెవరి రిస్క్ ఎక్కువగా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.
దేశంలో పెరుగుతున్న హెచ్ఎంపీవీ కేసులు.. కేంద్ర ఆరోగ్య శాఖ కీలక సూచనలు
HMPV Virus: దేశంలో హ్యూమన్ మెటాప్న్యూమో వైరస్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. తాజాగా అస్సాంలోకూడా హెచ్ఎంపీవీ కేసు నమోదైంది.
హెచ్ఎంపీవీ వైరస్ విజృంభణ.. బారినపడ్డ 14వేల మంది అమెరికన్లు.. సీడీసీ రిపోర్టు!
HMPV Virus : దేశవ్యాప్తంగా వేలాది మంది అమెరికన్లకు సోకుతోంది. డిసెంబర్ 28 నాటికి దాదాపు 14వేల మంది అమెరికన్లు హెచ్ఎంపీవీ బారిన పడ్డారు.
హెచ్ఎంపీవీ వైరస్ గురించి నిపుణులు ఏమంటున్నారు.. ఎలాంటి జాగ్రత్తలు సూచించారంటే?
హెచ్ఎంపీవీ ఒక సంవత్సరం వయస్సు నుండి ఐదు సంవత్సరాల వయస్సు కలిగిన పిల్లలను ఎక్కువగా ప్రభావితం చేస్తుంది. ఆ సమయంలో వైరస్ లక్షణాలు తెలుసుకోవాలంటే..
హెచ్ఎంపీవీ ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ్టి బంగారం, వెండి ధరలు ఎంతో తెలుసా?
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర స్థిరంగా కొనసాగుతుంది. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో 22క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర..
భారత్లో పెరుగుతున్న హెచ్ఎంపీవీ వైరస్ కేసులు.. ఆ నాలుగు రాష్ట్రాల్లో హైఅలర్ట్
హెచ్ఎంపీవీ వైరస్ కేసుల సంఖ్య దేశంలో క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తం అయ్యాయి. హెచ్ఎంపీవీ వైరస్ ను ఎధుర్కొనేందుకు
భారత్లో హెచ్ఎంపీవీ వైరస్ కలకలం.. బెంగళూరులో తొలికేసు నమోదు!
బెంగళూరులో చిన్నారిలో వైరస్ లక్షణాలు ఉన్నట్లు వస్తున్న వార్తలపై కర్ణాటక ఆరోగ్య మంత్రిత్వ శాఖ స్పందించింది.
చైనాలో కొత్త వైరస్ కలకలం.. డబ్ల్యూహెచ్ఓకు భారత ప్రభుత్వం కీలక విజ్ఞప్తి
చైనాలో హెచ్ఎంపీవీ వ్యాప్తిపై కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ దేశ ప్రజలకు కీలక సూచనలు చేసింది.
చైనాలో HMPV వైరస్ విజృంభణ.. కోవిడ్ మహమ్మారి 2.0కు దారితీసే 11 వ్యాధులపై వైద్యుల హెచ్చరిక!
HMPV Outbreak : చైనాలో హెచ్ఎంపీవీ వ్యాప్తిపై నివేదికల మధ్య, కోవిడ్ వంటి మహమ్మారి 2.0 మళ్లీ విజృంభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో 11 వ్యాధుల గురించి వైద్యులు హెచ్చరిస్తున్నారు