Home » HOTEL
భారత క్రికెటర్ల కోసం రుచికరమైన రెసిపీ చేశారు. ప్రస్తుతం ముంబైలోని ఓ హోటల్ లో క్వారంటైన్ లో ఉన్న క్రికెటర్లకు ప్రోటీన్స్ ఎక్కువ ఉన్న ఫుడ్స్ అందిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆదివారం వెజిటేరియన్ రెసిపీ మాక్డక్ వడ్డించారు.
పార్టీలు శృతి మించిపోతున్నాయి. పేరు బర్త్ డే పార్టీ..అయితే ఇక్కడ జరిగేది మరోటి. వేడుకలకు వచ్చే వారికి మస్తు..మస్తుగా ఎంజాయ్ చేసేందుకు వీలుగా..కొంతమంది రేవ్ పార్టీలు నిర్వహిస్తున్నారు. అయితే..మొన్నటి వరకు నగరాల్లో ఉన్న ఈ కల్చర్..తెలుగు రాష్ట్ర�
కర్నూలు జిల్లా నంద్యాలలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. నంద్యాల చెక్పోస్ట్ వద్ద ఉన్న ఓ హోటల్లో 3 గ్యాస్ సిలిండర్లు ఒక్కసారిగా పేలిపోయాయి.
man kills lover and commits suicide: మైసూరులో దారుణం జరిగింది. ఓ పెళ్లయిన వ్యక్తి చేసిన పని రెండు ప్రాణాలు తీసింది. పెళ్లయిన వ్యక్తి తన ప్రియురాలిని చంపి తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. మండ్య జిల్లాలోని హొంబలే కొప్పలు గ్రామానికి చెందిన లోకేష్ కాంట్రాక్టర్. అతడి�
Mumbai hotel gang rape : స్నేహం అనే ముసుగులో జరిగే దారుణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అర్థం కాని పరిస్థితి. స్నేహితుల్ని కూడా నమ్మే పరిస్థితి లేదు. స్నేహితులని నమ్మి వెళ్లితే అఘాయిత్యాలు..అత్యాచారాలు..హత్యలు జరుగుతున్న ఈ క్ర�
యువత మత్తులో చిత్తవుతున్నారు..ఒక పక్క కరోనా విజృంభిస్తుంటే మరోపక్క యువత మత్తుకు బానిసలవుతున్నారు. జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. దేశవ్యాప్తంగా ఆన్లాక్ మొదలైందో లేదో..డ్రగ్ మాఫియా రెచ్చిపోతోంది. యువతను టార్గెట్ గా చేసుకుని వారిని మత్తు�
వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు, భారతదేశంలో పలు కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న నిత్యానంద స్వామి ప్రకటించుకున్న సొంత దేశంలో ఓ హోటల్ పెడుతానని ఇందుకు అనుమతినివ్వాలంటున్నాడు ఓ తమిళ తంబి. ఈ మేరకు ఓ లేఖ కూడా రాశాడు. దీనికి సంబంధించిన ఓ వార్త సోషల్
ప్రపంచ వ్యాప్తంగా అత్యాచార ఘటనలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. ఒక్కరు..కాదు..ఇద్దరు కాదు..ఏకంగా 30 మంది ఓ బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన దుర్ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనిపై ప్రజలు నిరసనలు చేపట్టారు. ఈ ఘటనపై దేశ ప్రధాని ఖండించారు. ని
లాక్డౌన్ సమయంలో ఒకే చోట కలిసి ఉండని భార్యభర్తలు సెక్స్ లో పాల్గొనడాన్ని నిషేదించింది యూకే. కావాలంటే హోటల్ లోనే చేసుకోవాలని సూచించింది. గ్రేటర్ మాంచెస్టర్, ఈస్ట్ లాంకషైర్, వెస్ట్ యార్కషైర్ ప్రాంతాలలో రేపటి నుంచి అలాంటి వారికి అనుమతించరు. ర�
ఎట్టకేలకు ఆగస్టు 14 నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వచించేందుకు రాజస్థాన్ గవర్నర్ అంగీకరించారు. ఈ సమయంలో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యేంత వరకు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలంతా హోటల్లోనే ఉండనున్నారు. జైపూర్లోని హోటల్ ఫెయిర్మాంట్ల�