Home » HOTEL
చిత్తూరు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కాణిపాకం సమీపంలో అగ్నిప్రమాదం జరిగింది. ఓ హోటల్ లో ఈ ప్రమాదం సంభవించింది. కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ప్రధాన
పాకిస్తాన్ లో మరోసారి ఉగ్రవాదులు రెచ్చిపోయారు. బలూచిస్తాన్ ప్రాంతంలోని గ్వాదర్ సిటీలోని పెరల్ కాంటినెంటల్ హోటల్ లోకి ముగ్గురు సాయుధులైన ఉగ్రవాదులు చొరబడ్డారని పాక్ మీడియా తెలిపింది.గ్వాదర్లో సముద్ర తీరానికి సమీపంలోని ఓ కొండపై ఈ
బీహార్ : ఈవీఎంల పనితీరుపై పెద్దఎత్తున వివాదం నడుస్తోంది. ఈవీఎంలను ట్యాంపరింగ్ చేయొచ్చని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఎంతో జాగ్రత్తగా
హైదరాబాద్ పాతబస్తీలో అల్లరి మూకలు రెచ్చిపోయారు. కాలాపత్తర్, ఫలక్ నుమా పోలీస్ స్టేషన్ల పరిధిలో బీభత్సం సృష్టించారు. ఇనుప రాడ్లతో దాడులకు తెగబడ్డారు. పలు షాపులపై దాడి చేశారు. అల్లరి మూకల దాడిలో రెండు కార్లు, రెండు ఆటోలు, మెడికల్ షాపు, హోటల్ కౌం�
అతిలోకసుందరి శ్రీదేవి మరణించి నేటికి ఏడాది పూర్తి అయింది. గతేడాది ఫిబ్రవరి-24న దుబాయ్ లోని ఓ హోటల్ లో ప్రమాదవశాత్తూ బాత్ టబ్ లో మునిగి ఆమె చనిపోయిన విషయం తెలిసిందే. శ్రీదేవి తొలి వర్థంతి సందర్భంగా కూతురు జాన్వీ కపూర్ ఇన్ స్టాగ్రామ్ లో ఓ పోస్ట�
జనక్ పురి : దేశవ్యాప్తంగా పెళ్లిళ్ళు వైభవంగా జరుగుతున్నాయి. మంచి రోజులు రావటంతో పెళ్లిళ్లు జోరు పెరిగింది. ఈ పెళ్లిళ్లల్లో ప్రధానంగా భోజనాల తంతు మహా ముఖ్యమైనది. అతిధులకు పెట్టే భోజనంలో ఎన్ని వెరైటీలు పెట్టామనే విషయం అతి పెద్ద విషయంగా మారిప�
సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో కర్నాటకలో క్యాంప్ రాజకీయాలు హీట్ రేపుతున్నాయి. సంక్రాంతి తర్వాత రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటవుతోందంటూ బీజేపీ నేతలు చెబుతుంటే కాంగ్రెస్ నాయకులు మాత్రం తమ ప్రభుత్వానికి ఎటువంటి ఢోకా లేదని బయ�
కర్ణాటక రాజకీయాల్లో పెద్ద కుదుపు రాబోతుందా అంటే అవుననే వార్తలు వినిపిస్తున్నాయి. ఎలాగైనా అధికారం చేజిక్కించుకోవాలని బీజేపీ నేతలు ఆపరేషన్ లోటస్ ప్రారంభించిందని కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు. రాష్ట్రంలోని కాంగ్రెస్-జేడీఎస్ ల సంకీర్ణ