Home » Humans
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారిపై పలు దేశాలు ముమ్మర పరిశోధనలు చేస్తున్నాయి. ఈ క్రమంలో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ICMR) చేసిన పరిశోధనలో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. భారత్లో నివసించే గబ్బిలాల్లో కరోనా వైరస్ ఉన్నట్లు గు�
కరోనా వైరస్ ఒకరినుంచి మరొకరికి ఎంత వేగంగా వ్యాపిస్తుందో.. మనిషి శరీరంపైనా అంతే వేగవంతంగా ప్రభావం చూపిస్తుంది. శరీరంలోని రోగ నిరోధక శక్తిపై దాడి చేసి తన ఉనికిని చూపించి ప్రాణాలను హరిస్తుంది. అసలు ఇది ఇమ్యూనిటీ సిస్టమ్ పై ఎంతవరకూ ప్రభావం చూపి
కరోనా వైరస్ కు వ్యతిరేకంగా ప్రపంచం చేస్తున్న పోరాటానికి అమెరికా సైంటిఫిక్ ల్యాబ్స్ మంచి ఊపునిచ్చాయి. యునైటెడ్ స్టేట్స్ సైంటిఫిక్ ల్యాబ్ లో కరోనా వైరస్ కు ట్రీట్మెంట్, నయం చేసే సామర్థ్యం ఉన్న మొదటి వ్యాక్సిన్ ఇప్పుడు మానవులపై పరీక్షించబడు�
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ దాదాపు 3వేల మంది ప్రాణాలు తీసిన విషయం తెలిసిందే. మృతుల్లో 99శాతం చైనాలోనే నమోదయ్యాయి. వందలాది మనుషుల ప్రాణాలు తీసిన కరోనా వైరస్ ఇప్పుడు పెంపుడు జంతుల్లోకి వచ్చి వాటి ద్వారా వాటిని పెంచుకునేవాళ్లకు కూడా సోకుతుంద�
భారతదేశంలో మానవ సంచారం ఎప్పుడు మొదలైందన్న దానిపై పురావస్తు శాస్త్రవేత్తలు ఓ క్లారిటీకి వచ్చారు. దాదాపు 80 వేల ఏళ్ల క్రితమే.. సెంట్రల్ ఇండియాలో మానవులు సంచరించినట్లు అంచనాకు వచ్చారు.
కరోనా అనే కొత్త వైరస్ ఇప్పుడు చైనాని వణికిస్తోంది. ప్రాణాంతకమైన నిమోనియాకు కారణమవుతున్న కరోనా వైరస్ చైనాలోని వుహాన్ నగరాన్ని భయపెడుతోంది. ఈ వైరస్ కారణంగా ఇంతవరకు ఆ నగరంలో 41 మంది నిమోనియా బారిన పడగా, ఇప్పటివరకు ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు
జీవరాశి మనుగడకు ఒక్క భూగ్రహమే కాదు.. అంతరిక్షంలో మరికొన్ని గ్రహాల్లో కూడా ఉండే అవకాశం ఉందని ఎప్పటినుంచో శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు.
విశ్వంలో సైన్స్ కు అందని అద్భుతమైన రహస్యాలు ఎన్నో ఉన్నాయి. మనిషి కంటికి కనిపించని అద్భుతాలను వెలుగులోకి తెచ్చేందుకు సైంటిస్టులు సైతం తీవ్రంగా రీసెర్చ్ చేస్తున్నారు. ఇప్పటికి ఏలియన్స్ ఉన్నాయా?
అగ్రరాజ్యం అమెరికాను ఒక భయంకరమైన కొత్త వ్యాధి వణికిస్తోంది. ఈ వ్యాధి పేరు జొంబీ డీర్. ఇప్పటికే జంతువుల నుంచి వ్యాప్తి చెందే అనేక అంటురోగాలతో అవస్థలు పడుతున్న అమెరికా ఇపుడు జింకలను చూస్తేనే భయపడిపోతోంది. వన్య ప్రాణులైన జింకలు, దుప్పులలో ఈ వ్