-
Home » Hungry
Hungry
తిన్నతరువాత కూడా ఆకలిగా అనిపిస్తుందా.. కారణం ఏంటో తెలుసుకోండి
భోజనం చేసిన తర్వాత కూడా మళ్ళీ ఆకలి వేస్తుంది అంటే దానికి ప్రధాన కారణం రక్తంలో చక్కెర స్థాయి ఎక్కువగా ఉండటం
Chewing Food : ఆహారాన్ని బాగా నమిలి ఎందుకు తినాలంటే!
బాగా నమలడం వల్ల ఆహారం మెత్తగా మారి లోపలికి వెళుతుంది. దీనివల్ల జీర్ణవ్యవస్థకు పని తక్కువగా ఉంటుంది. పైగా త్వరగా జీర్ణమవుతుంది. నములుతున్నప్పుడు నాలుకకి రుచి తెలుస్తుంది. ఆ ప్రభావం మెదడు మీద పడుతుంది. శరీరంలో మేలు చేసి హార్మోన్ల విడుదలకు తోడ
Hungry American Army :ఆకలితో అల్లాడుతున్న అమెరికా ఆర్మీ కుటుంబాలు..పిల్లలకు తిండి కూడా పెట్టలేకపోతున్న దుస్థితి
అగ్రరాజ్యం అమెరికా ఆర్మీ కుటుంబాలు ఆకలితో అల్లాడుతున్నాయి.కరెంట్ బిల్లులు కట్టలేక చీకట్లోను.. పిల్లలకు తిండి కూడా పెట్టలేని పరిస్థితుల్లో ఉన్నాయిని ‘ఫీడింగ్ అమెరికా’సంస్థ తెలిపింది
Biscuits : ఆకలైతే బిస్కెట్లు తింటున్నారా… ఆరోగ్యానికి మంచిదేనా?..
ఆకలైన సందర్భంలో ఏదిపడితే అది తినకూడదు. ఆకలవుతున్న సమయంలో అందుబాలో పండ్లు ఉంటే తీసుకోవటం మంచిది. ఆరు బాదం పప్పులు, మూడు ఎండు ఖర్చూరాలు
Yoga Vignana Kendra : కరోనా బాధితుల ఆకలి తీరుస్తున్న యోగ విజ్ఞాన కేంద్ర, బాధితుల ఇళ్లకే ఉచితంగా పౌష్టికాహారం
పక్కింట్లో ఎవరికైనా కరోనా వచ్చిందని తెలిస్తే మన ఇంటి తలుపులు, కిటికీలు మూసేసుకుని బతుకుతున్న రోజుల్లో ఉన్నాం మనం. ఇక మన ఇంట్లోనే ఎవరికైనా పాజిటివ్ అని తేలితే భయం భయంగా బతికే మనస్తత్వాలు మనవి. సొంత వాళ్లే అయినా దగ్గరికి వెళ్లేందుకు కూడా సాహస
Corona Death : విశాఖలో అమానవీయం.. కరోనా అనుమానంతో వృద్ధురాలికి తిండి కూడా పెట్టని కుటుంబం, ఆకలితో అలమటించి మృతి
విశాఖ జిల్లా పద్మనాభ మండలంలోని మద్దిలో దారుణం వెలుగుచూసింది. కరోనా కష్టకాలంలో ఓ వృద్దురాలు ఆకలితో అలమటించి ప్రాణాలు విడిచింది. కుటుంబసభ్యులు కరోనా అనుమానంతో ఆమెను ఆసుపత్రిలో చేర్చగా, వారం రోజులుగా వృద్దురాలిని పట్టించుకునే వారు
ఒబెసిటీతో బాధపడే వారికి గుడ్ న్యూస్, అద్భుతమైన మెడిసిన్ వచ్చేసింది
Obesity Appetite drug semaglutide: ఒబెసిటీ(ఊబకాయం). ప్రపంచంలో చాలామంది ఈ సమస్యతో బాధపడుతున్నారు. అధిక బరువుతో అనారోగ్యం బారిన పడుతున్నారు. అనేక ఆరోగ్య సమస్యలు చుట్టుముడుతున్నాయి. బరువు తగ్గేందుకు తీవ్రంగా శ్రమించాల్సి వస్తోంది. అయినా వెయిట్ అదుపులోకి రావడం లేద�
కరోనా కన్నా ఆకలి చంపేస్తోంది, లాక్డౌన్ దెబ్బకు ఏడాదిలో లక్షా 28వేలకు మించి చిన్నారులు ఆకలితో చనిపోపోవచ్చు
ప్రపంచవ్యాప్తంగా కరోనా లాక్ డౌన్ కారణంగా ఆకలి చావులు పెరుగుతున్నాయి. ముఖ్యంగా పిల్లలు ఆకలితో చనిపోతున్నారు. రానున్న రోజుల్లో ఆకలితో మరణించే వారి సంఖ్య మరింత పెరగనుందని, లక్షా 28వేల మంది చిన్నారులను ఆకలి బలి తీసుకుంటుందని ప్రపంచ ఆరోగ్య సంస్�
ఒక్క మనిషిని కూడా ఉపవాసం ఉండనివ్వం : కేసీఆర్
ప్రపంచంలో ఇప్పటివరకూ కరోనా వైరస్కు మందు లేదని, వ్యాప్తిని నివారించడమే పెద్ద ముందు అని కేసీఆర్ స్పష్టం చేశారు. శుక్రవారం ఒక్కరోజే 10 కరోనా పాజిటీవ్ కేసులు నమోదైనట్టు చెప్పారు. 20వేల మంది క్వారంటైన్లో ఉన్నట్టు తెలిపారు. మన చేతిలో ఉన్న ఏకైక ఆయ�
ఇంటి దగ్గరకే 5రూపాయల భోజనం, హైదరాబాద్లో కొత్త పథకం
పేదోడికి ఆపన్న హస్తం. రెక్కాడితే గానీ డొక్కాడని వారికి చేయూత నివ్వడమే లక్ష్యం. అందరూ కడుపునిండా భోజనం చెయ్యాలన్నదే ఆ పథకం ఉద్దేశం. ప్రారంభించిన నాటి నుంచి