Home » Hussain Sagar
Night Bazaar along Hussain Sagar : హుస్సేన్ సాగర్ అందాల సరసన నైట్ బజార్ ను ఏర్పాటు చేయాలని హెచ్ఎండీఏ యోచిస్తోంది. మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ సూచనల మేరకు సంజీవయ్య పార్కు నుంచి బుద్ధ భవన్ వరకు హుస్సేన్సాగర్ తీరం వెంబడి ‘నైట్ బజార్’ అభివృద్ధి చేయనున్నార�
Hyderabad Hussain Sagar : హుస్సేన్ సాగర్ ప్రక్షాళన పేరిట.. ఇప్పటివరకు వందల కోట్లు ఖర్చు చేసింది ప్రభుత్వం. కానీ.. అక్కడ ప్రోగ్రెస్ ఏమీ కనిపించడం లేదు. పూర్తిగా మురికినీటితో నిండిపోయిన హుస్సేన్ సాగర్ని.. క్లీన్ చేయడం అంత ఈజీగా అయ్యే పని కాదని తేలిపోయింది. సాగ�
గ్రేటర్ Hyderabad వైభవాన్ని మరింత పెంచేలా హుస్సేన్ సాగర్ ఏర్పాట్లు కనిపిస్తున్నాయి. సాగర్ చుట్టూ.. మోనోరైల్ లైన్ను ఏర్పాటు చేయాలని దాని గురించి డిటైల్డ్ ప్రాజెక్టును సిద్ధం చేయాలని టూరిజం మినిష్టర్ శ్రీనివాస్గౌడ్ ఆదేశించారు. ఈ మేరకు హెచ్�
హైదరాబాద్ లో మూడు రోజులుగా కుండపోత వర్షం కురుస్తోంది. దీంతో నగరం నడిబొడ్డున ఉన్న హుస్సేన్ సాగర్ కు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. హుస్సేన్ సాగర్ పూర్తి స్తాయి నీటిమట్టం 514 అడుగులు. ప్రస్తుతం సాగర్ నిండుకుండలా మారింది. వరద పరిస్థితిని ఎప్పట�
కరోనా నేపథ్యంలో విధించబడిన లాక్ డౌన్.... హైదరాబాద్ సిటిలోని గాలి నాణ్యతపై మాత్రమే కాకుండా, నగరంలోని అతి ముఖ్యమైన ‘వాటర్మార్క్’లలో ఒకటైన హుస్సేన్ సాగర్ మీద కూడా సానుకూల ప్రభావాన్న
భర్తతో వివాదం కారణంగా ఓ మహిళ హుస్సేన్ సాగర్ లో దూకి ఆత్మహత్యాయత్నం చేసుకుంది.
తొమ్మిది రోజుల పాటు అంగరంగ వైభవంగా జరిగిన బతుకమ్మ సంబురాలు ఆదివారం సద్దుల బతుకమ్మతో ముగియనున్నాయి. సెప్టెంబర్ 28న ఎంగిలిపూల బతుకమ్మతో ప్రారంభమైన ఈ సంబురాలు సద్దుల బతుకమ్మతో ముగుస్తాయి. దీని కోసం ప్రభుత్వం హుస్సేన్ సాగర్ తీర ప్రాంతాన్ని అం�
నగరం నడిబొడ్డున ఉన్న హుస్సేన్ సాగర్ నిండు కుండలా తలపిస్తోంది. భారీ వర్షాల కారణంగా వరద నీరు వచ్చి చేరడంతో ప్రమాదకరస్థాయిలో నిండిపోయింది. కాలనీల నుంచి కాల్వల ద్వారా వస్తున్న నీళ్లు సాగర్లోకి చేరుతుండడం..వర్షాలు పడుతుండడంతో అధికారులు అప్రమ�
హైదరాబాద్ అనగానే చార్మినార్ తర్వాత గుర్తొచ్చేది హుస్సేన్సాగర్, సాగర్ లోని బుద్దుడి విగ్రం, బిర్లా టెంపుల్. ఇవి బాగా ఫేమస్ అయినవి. ఎంతోమంది వివిధ దేశాలు, రాష్ట్రాల నుంచి ప్రజలు వచ్చి హైదరాబాద్ అందాలను తిలకిస్తుంటారు. ప్రధానంగా హుస్సేన్ సాగ�
గణేశ్ ఉత్సవాలు వచ్చాయంటేనే హైదరాబాద్ కొత్త శోభను సంతరించుకుంటుంది. పది రోజులు పండుగ వాతావరణం వెల్లివిరిస్తుంది. ఈ సారి ఆ సందడికి, శోభకు మరింత కళను అద్దుతూ.. సరికొత్త కార్యక్రమానికి ప్లాన్ చేసింది ప్రభుత్వం. కాశీలోనో లేదా మరేదైనా ఉత్తరాద�