Home » hyderabad police
Telangana police request : అప్పుల పేరుతో.. ప్రాణాలు తీసిన ఆన్లైన్ లోన్ యాప్స్ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. పోలీసుల ఫిర్యాదుతో.. రెండు వందలకు పైగా లోన్ యాప్స్ను ప్లేస్టోర్ నుంచి గూగుల్ తొలగించింది. మరో 450కి పైగా లోన్ యాప్స్ను తొలగించాలని గూగుల�
Four arrested in instant app loan case : స్కైలైన్ ఇన్నోవేషన్ టెక్నాలజీ పేరుతో గురుగావ్ కేంద్రంగా పని చేస్తున్న ఆన్లైన్ యాప్ లోన్ వ్యవహారాన్ని హైదరాబాద్ పోలీసులు బట్టబయలు చేశారు. ఆన్లైన్ లోన్ యాప్ నిర్వహణ కేసులో నలుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేస�
identified microfinance apps and call centers : ప్రజలను పట్టి పీడిస్తున్న ఆన్లైన్ లోన్ యాప్స్ గుట్టును హైదరాబాద్ పోలీసులు రట్టు చేశారు. మొత్తం మూడుచోట్ల మైక్రోఫైనాన్స్ యాప్స్ కాల్సెంటర్స్ గుర్తించారు. దేశ వ్యాప్తంగా మూడుచోట్ల పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున�
CP Anjani Kumar Video : ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్ లో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, తప్పుడు సమాచారాన్ని ప్రజలు నమ్మొద్దని ప్రజలకు సీపీ అంజనీ కుమార్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ వేదికగా ఓ వీడియోను పోస్టు చేశారు. �
hyderabad drugs: హైదరాబాద్ లో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. లైంగిక సామర్థ్యం పెరుగుతుందంటూ డ్రగ్స్ విక్రయిస్తున్నారు. 200 గ్రామలు మత్తుమందు మెఫిడ్రిన్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేశారు. పబ్
olx fraud: వారు చదివింది ఏడు నుంచి పదిలోపే. అయితేనేం..అత్యాధునిక టెక్నాలజీ వారి సొంతం. అడ్డదారుల్లో డబ్బు సంపాదన వారి లక్ష్యం. అమాయక ప్రజలు టార్గెట్. OLX వెబ్సైట్ వారి అడ్డా. దేశవ్యాప్తంగా వేలాది మందిని మోసం చేశారు. పోలీసులు పట్టుకోవాలని చూస్తే దా�
తనపై 139 మంది అత్యాచారం చేశారంటూ ఓ యువతి చేత కేసు పెట్టించిన డాలర్ భాయ్ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతూ ఉంది. భద్రాద్రి జిల్లాలో రాజ శ్రీకర్రెడ్డి అలియాస్ డాలర్ బాయ్పై ఇప్పటికే మూడు కేసులు ఉండగా.. డాలర్ భాయ్ తనను మాత్రమే కాకుండా ఎంతో�
దళిత యువతిపై జరిగిన అత్యాచారం ఘటనలో విస్తుగొలిపే విషయాలు బయటపడుతున్నాయి. 11 ఏళ్లుగా 143 మంది రేప్ చేశారంటూ ఆ యువతి పంజాగుట్ట పీఎస్ లో ఇచ్చిన ఫిర్యాదులో సంచలనాత్మక విషయాలు వెలుగు చూస్తున్నాయి. అత్యాచారం చేసిన వారిలో సినీ నటులు, యాంకర్లు, విద్యా�
11 ఏళ్లుగా 143 మంది రేప్ చేశారు అంటూ ఓ యువతి పంజాగుట్ట పీఎస్ లో ఫిర్యాదు చేయడం కలకలం రేపుతోంది. సోమాజీగూడలో నివాసం ఉంటున్న యువతి ఇచ్చిన ఫిర్యాదుతో ఎఫ్ఐఆర్ జారీ జారీ అయ్యింది. 42 పేజీలతో ఇది ఉంది. 138 మంది ప్రముఖులు, విద్యార్థి సంఘాల నేతల పేర్లు, మరో ఐద
కరోనా వైరస్ మహమ్మారి అదుపులోకి వచ్చింది అని కేంద్రం ప్రభుత్వం అనుకుంటున్న సమయంలో ఢిల్లీ నిజాముద్దీన్ మర్కజ్ బాంబు పేలింది. ఒక్కసారిగా దేశంలో కలకలం రేగింది.