Home » Hyderabad
అండర్ కార్డ్ మ్యాచుల్లో 70 కిలోల విభాగంలో షాహిల్ షా 1-2తో శివాన్షు కౌశి చేతిలో ఓడిపోయాడు.
తెలంగాణలో గత వారం రోజులుగా కురుస్తున్న భారీవర్షాలతో పలు జిల్లాల్లో వరదలు వెల్లువెత్తాయి. వరదల్లో 30 మంది కొట్టుకుపోగా, 18 మృతదేహాలు వెలికితీశారు. మరో 12 మంది గల్లంతు అయ్యారు. ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో వాగులు ఉప్పొంగటంతో పలు గ్రామాలు వరదనీట ముని
ఆగస్టు26న జైపూర్ లో జరిగే భీం ఆర్మీ మహాసభలకు ముఖ్య అతిథిగా సీఎం కేసీఆర్ హాజరుకానున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను చంద్రశేఖర్ ఆజాద్ కలిశారు.
మల్కాజ్ గిరి నియోజకవర్గం పరిధిలో ఎంపీ రేవంత్ రెడ్డి మిస్సింగ్ అంటూ పోస్టర్లు వెలిశాయి. 2020లో వరదలు వచ్చినప్పుడు కూడా రేవంత్ రెడ్డి కనిపించలేదని, రాలేదని పేర్కొన్నారు.
హైదరాబాద్-విజయవాడ నేషనల్ హైవేపై రాకపోకలు బంద్
25 జులై 2002న ప్రసాద్స్ మల్టీప్లెక్స్ హైదరాబాద్ లోని హుస్సేన్ సాగర్ వద్ద ప్రారంభమైంది. అప్పట్నుంచి 20 ఏళ్లుగా ఎన్నో సినిమాలని ప్రేక్షకులకు అందిస్తూ వస్తుంది.
ఆజాద్ కు తెలంగాణ ప్రజల మద్దతు ఉంటుందని కవిత చెప్పారు. ఆజాద్ తన పోరాటంలో ముందుకు వెళ్లాలని, ఆయన వెంట తాము ఉంటామని చెప్పారు.
ఈసారి నాలాల అభివృద్ధి కార్యక్రమాల ద్వారా వరద ప్రభావం కొంత తగ్గిందని తెలిపారు. ప్రతిపక్ష పార్టీలు వర్షాలపై రాజకీయాలు మానుకోవాలని కేటీఆర్ అన్నారు.
సహాయం కోసం పేద ప్రజలు వేచి చూస్తున్నా పట్టించుకునే నాథుడు లేడన్నారు. రోజు రోజుకు హైదరాబాద్ నగరాన్ని దారుణంగా మారుస్తున్నారని విమర్శించారు.
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి వాతావరణం అనుకూలించక పోవడంతో విమానాన్ని అత్యవసరంగా శంషాబాద్ విమానాశ్రయంలో పైలెట్ ల్యాండ్ చేశారు.