Home » Hyderabad
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి వాతావరణం అనుకూలించక పోవడంతో విమానాన్ని అత్యవసరంగా శంషాబాద్ విమానాశ్రయంలో పైలెట్ ల్యాండ్ చేశారు.
భారీ వర్షాల నేపథ్యంలో జీహెచ్ఎంసీ అలర్ట్ అయ్యింది. నగరవాసులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. Hyderabad Rain
శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కేంద్రంగా స్మగ్లింగ్ దందా కొనసాగుతోంది. అరబ్ దేశాల కేంద్రంగా అక్రమ బంగారం, విదేశీ కరెన్సీ, సిగరెట్ల స్మగ్లింగ్ జరుగుతోంది. Shamshabad Airport
వర్షాకాలంలో ఏ మాత్రం అజాగ్రత్తగా వాహనాలు నడిపినా స్కిడ్ అయ్యి ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువ. ఇలా స్కిడ్ అవడానికి కారణం ' హైడ్రో ప్లానింగ్' అట. దీని గురించి జాగ్రత్తలు చెబుతూ సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ట్వీట్ చేశారు. అసలు 'హైడ్రో ప్లానింగ్'
అమెరికాలో మాస్టర్స్ చేయడానికి వెళ్లిన ఓ యువతి నిస్సహాయస్థితిలో చికాగో రోడ్లపై దయనీయంగా తిరుగుతోంది. డిప్రెషన్తో బాధపడుతూ, ఆకలికి అలమటిస్తూ ఉన్న ఆమె పరిస్థితి తెలుసుకున్న తల్లి విదేశాంగ మంత్రికి లేఖ రాసింది. తమ కూతురిని తమ వద్దకు చేర్చమం�
హైదరాబాద్కు వాతావరణ శాఖ హెచ్చరిక
ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వం కనీసం సమీక్ష చేయడం లేదని మండిపడ్డారు. వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో రాష్ట్రం మొత్తం అల్లకల్లోలంగా మారిందని తెలిపారు.
కరీంనగర్, పెద్దపల్లి, ఖమ్మం, నల్గొండ, సూర్యపేట, మహబూబాబాద్, వరంగల్, వికారాబాద్ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఉరుములు, మెరుపులతోపాటు గంటలకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని తెలిపారు.
ఉద్యోగులు అందరూ ఒక్కసారిగా బయటకు రావడంతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ఎటుచూసినా రోడ్లపై వాహనాలు బారులు తీరాయి. Hyderabad Traffic
అయితే అందులో ఉన్న ఆక్సిజన్ సిలిండర్ పేలడంతో అంబులెన్స్ ధ్వంసమైంది. దీంతో అతడు మృతి చెందాడు. సమాచారం అందదిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.