Home » Hyderabad
హైటెక్ సిటీలోని సైబర్ టవర్స్ ఎదురుగా ట్రాఫిక్ బూత్ ఉంది. ట్రాఫిక్ కానిస్టేబుళ్ల కోసం ఏర్పాటు చేసిన ఆ బూత్ ఇద్దరు యువకులకు బార్ లాగ మారింది. హాయిగా కూర్చుని ఫుల్గా మందు తాగి, బిర్యాని తిన్నారు. బహిరంగంగా ఇద్దరు వ్యక్తులు ఇలా మద్యం సేవించడంప�
తెలంగాణ వ్యాప్తంగా గత కొద్దిరోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలకు జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సోమవారం రాత్రి అత్తాపూర్లో భారీ పిడుగు పడింది. దీనికి సంబంధించిన వీడియో ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది.
తెలంగాణలోని పలు జిల్లాల్లో రాబోయే రెండు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.
హైదరాబాద్ లో అదృశ్యమైన ఐఐటీ విద్యార్థి కార్తీక్ మిస్సింగ్ ను పోలీసులు ఛాలెంజ్ గా తీసుకున్నారు. సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేయగా కార్తీక్ విశాఖకు వెళ్లినట్లుగా గుర్తించారు.
అప్రమత్తమైన లోకో పైలట్లు ట్రైన్లను ఆపి వేశారు. దీంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఇది గుర్తించిన రైల్వే అధికారులు దాదాపు అర్ధగంట వరకు రైళ్లను ట్రాక్స్ పైనే నిలిపివేశారు.
తెలంగాణ పాఠశాలల సమయాల్లో విద్యాశాఖ మార్పులు చేసింది. ఇకపై రాష్ట్ర వ్యాప్తంగా ప్రాథమిక పాఠశాలలు ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 4.15 గంటల వరకు పని చేయనున్నాయి.
బహుళ అంతస్తుల నిర్మాణ సంస్థ నిబంధనలకు విరుద్ధంగా వర్షాకాలంలో సెల్లార్ పనులు చేపట్టిందని మండిపడుతున్నారు. దీనిపై GHMC అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని వాపోయారు. Hyderabad
భారీ వర్షం నేపథ్యంలో నగరవాసులను అప్రమత్తం చేశారు జీహెచ్ఎంసీ అధికారులు. అత్యవసరం అయితే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావొద్దని హెచ్చరించారు. Hyderabad Rain
బైక్ పై ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తుల్లో ఒకరు అక్కడికక్కడే మృతి చెందాడు. మరో యువకుడికి తీవ్ర గాయాలు అయ్యాయి. చికిత్స కోసం అతడిని ఆస్పత్రికి తరలించారు.
సిగ్నల్ జంప్ చేసి వెళ్తున్న వ్యక్తిని ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. దీంతో అతను తీవ్ర గాయపడ్డారు. చికిత్స కోసం అతన్ని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలోనే మృతి చెందారు.