Home » Hyderabad
మురికినదిలా మారిన మూసీని సబర్మతి నదిలా చేస్తానని కేటీఆర్ ప్రగల్భాలు ఏమయ్యాయి అంటూ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కె.లక్ష్మణ్ ప్రశ్నించారు. హైదరాబాద్ బాపు ఘాట్ వద్ద ‘నమామి మూసీ’ కార్యక్రమాన్ని ప్రారంభించిన సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ..మూస
పౌరసత్వ నిరసనలు హైదరాబాద్నూ తాకాయి. ఈ చట్టాన్ని నిరసిస్తూ మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ విశ్వవిద్యాలయం హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం (MANNU)లో ఆందోళనలు జరిగాయి. 2019, డిసెంబర్ 15వ తేదీ ఆదివారం రాత్రి ‘మను’ విద్యార్థులు పెద్దఎత్తున వర్సి�
గత కొద్ది నెలలుగా సామాన్యులకు అందనంత ఎత్తుకు పెరిగిన ఉల్లిపాయల ధరలు ఇప్పుడిప్పుడే కాస్త దిగివస్తున్నాయి. హైదరాబాద్లోని ప్రధాన హోల్సేల్ మార్కెట్లకు ఉల్లి దిగుమతి మొదలైంది. గత రెండు నెలలుగా మహారాష్ట్రలో భారీ వర్షాల కారణంగా ఉల్లిపం
హైదరాబాద్ మెట్రో రైళ్ల వేళల్లో స్వల్ప మార్పులు చేసినట్లు అధికారులు వెల్లడించారు.
హైదరాబాద్ పాతబస్తీలో మరో దారుణం చోటు చేసుకుంది. అక్కాచెళ్లెళ్లపై కన్నేసిన కామాంధులు గదిలో నిర్బంధించి అఘాయిత్యానికి ఒడిగట్టారు.
దేశవ్యాప్తంగా సంచలనం రేపిన దిశ హత్యాచారం కేసులో నిందితులను పోలీసులు ఎన్ కౌంటర్ చేసిన సంగతి తెలిసిందే. నిందితుల ఎన్ కౌంటర్ పై దేశవ్యాప్తంగా హర్షాతిరేకాలు
ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను విడాకులివ్వమని వత్తిడి చేస్తున్న ట్రైనీ ఐపీఎస్ మహేశ్వర రెడ్డిని హోం శాఖ ట్రైనింగ్ నుంచి సస్పెండ్ చేసింది. తదుపరి ఆదేశాలు వచ్చేవరకు ఆదేశాలు అమల్లో ఉంటాయని హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. మహేశ్వర రెడ్డి భ�
ఎన్నో అనుమానాలు.. మరెన్నో సందేహాలు.. ఇంతకీ ఎవరా దోషులు? ఎవరు అసలు నిర్దోషులు? హైదరాబాద్ తుకారాంగేట్ పీఎస్ పరిధిలో యువతి అనుమానాస్పద మృతి కేసులో పోలీసుల ముందున్న సవాళ్లు ఇవి. దోషులను పట్టుకునేందుకు విచారణ బృందాన్ని రంగంలోకి దింపినా కేసు మిస్�
దిశ ఘటన ఇంకా మర్చిపోలేదు. అత్యాచారాలకు పాల్పడే వారిని ఎన్ కౌంటర్ చేయాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. మహిళలను ముట్టుకోవాలంటే భయపడేలా ప్రభుత్వాలు చట్టాలు
ఆపద అంటే వచ్చేస్తాం అంటున్నారు హైదరాబాద్ పోలీసులు. దిశ ఘటన తర్వాత అలర్ట్ అయిన పోలీసులు అందరినీ అప్రమత్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆపదలో ఉంటే వెంటనే పోలీసుల సాయం కోరాలని అవగాహన పెంచుతున్నారు. ఈ మేరకు 100 నెంబర్కు ఫోన్ చేసిన 8 నిమిషాల్లోనే సం�