Home » Hyderabad
తెలంగాణను సెక్యులర్ రాష్ట్రంగా ముందుకు తీసుకెళ్తామని సీఎం కేసీఆర్ అన్నారు. హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో సీఎం పాల్గొని, మాట్లాడుతూ క్రైస్తవులకు అన్ని రకాలుగా లబ్ధి చేకూరుస్తున్నామని తెలిపారు.
హైదరాబాద్ లో డీజీజీఐ దాడులు నిర్వహించింది. జూబ్లీహిల్స్ లో సినీనటి లావణ్య త్రిపాఠి ఇంటిపై దాడులు చేసింది.
భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ హైదరాబాద్కు చేరుకున్నారు. 2019, డిసెంబర్ 20వ తేదీ శుక్రవారం మధ్యాహ్నం 1గంటల సమయంలో ప్రత్యేక విమానంలో చేరుకున్న రాష్ట్రపతి దంపతులకు రాష్ట్ర గవర్నర్, తెలంగాణ సీఎం కేసీఆర్, మేయర్ బొంతు రామ్మోహన్ గౌడ్, మంత్రులు, ఇత�
హైదరాబాద్ లోని బేగంపేట్ లిస్బన్ పబ్ లో అశ్లీల కార్యక్రమాలు వెలుగు చూశాయి. అమ్మాయిలకు జీతాలు ఇచ్చి నిర్వహకులు అసభ్యకర పనులు చేయిస్తున్నారు.
తెలంగాణలో 36 ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ఏర్పాటుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అత్యాచారాలు, చిన్నారులపై లైంగిక వేధింపులకు సంబంధించిన కేసుల సత్వర విచారణకు రాష్ట్ర వ్యాప్తంగా 36 ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటి�
తెలంగాణ రాష్ట్రంలో కార్గో బస్సు సర్వీసులు తిరుగనున్నాయి. టీఎస్ఆర్టీసీ.. కార్గో బస్సు సర్వీసులను ఫైనల్ చేసింది.
టీఎస్ పీఎస్ సీ విజయవంతంగా ఐదేళ్లు పూర్తి చేసుందని కమిషన్ చైర్మన్ ఘంటా చక్రపాణి అన్నారు. ఈ ఐదేళ్లలో 39వేల నేటిఫికేషన్లను విడుదల చేశామని ఆయన తెలిపారు.
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పై హైదరాబాద్ మంగళహాట్ పోలీసులు రౌడీషీట్ తెరిచారు. ఈ మేరకు పోలీసులు తయారు చేసిన రౌడీ షీటర్స్ జాబితాను మంగళవారం (డిసెంబర్ 17న) విడుదల చేశారు. రౌడీ షీట్ లిస్టులో తనపేరు ఉండటంపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్రంగ�
బయో డైవర్సిటీ ఫ్లై ఓవర్ పై జరిగిన ఘోర కారు ప్రమాదం నగరవాసులను ఉలిక్కిపడేలా చేసిన సంగతి తెలిసిందే. అతివేగంగా దూసుకొచ్చిన కారు.. ఫ్లై ఓవర్ పై నుంచి కింద పడింది. ఈ ఘటనలో ఓ మహిళ చనిపోయింది. పలువురు గాయపడ్డారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇంక�
పౌరసత్వ సవరణ బిల్లుతో ముస్లీంలకు ఇబ్బందిలేదని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మణ్ అన్నారు. ఈ బిల్లుతో మైనారిటీ హక్కులకు ఎలాంటి భగం కలగదన్నారు.