Home » Hyderabad
ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ రోజు గజ్వేల్ లో పర్యటిస్తారు. అక్కడ జరిగే పలు అభివృధ్ది కార్యక్రమాలో పాల్గోంటారు. తన సొంత నియోజక వర్గం పర్యటనలో భాగంగా కేసీఆర్ ఉదయం 11కి సిద్దిపేట జిల్లా, ములుగులోని ఫారెస్ట్ కాలేజీకి చేరుకుంటారు. కేసీఆర్ పర్యటన ఇల
హైదరాబాద్ మహా నగరంలో మెట్రో సేవలు క్రమేపి పూర్తి స్ధాయిలో అందుబాటులోకి వస్తున్నాయి. ఇటీవలే నాగోల్ మెట్రో సర్వీసును హైటెక్ సిటీ నుంచి రాయదుర్గం వరకు పొడిగించారు. మరోవైపు ఎల్బీనగర్-మియాపూర్ సర్వీసు నడుస్తోంది. జనవరి నెలాఖరుకల్లా జూబ్లీ బ�
దిశ అత్యాచారం, హత్య కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. నలుగురు నిందితులే దిశను హత్య చేసినట్లు సైబరాబాద్ పోలీసులు ఎన్ హెచ్ ఆర్ సీకి సాక్ష్యాలు ఇచ్చారు.
హైదరాబాద్ నుంచి శ్రాష్ట వాణి కొల్లి అనే టీనేజర్ రూ.50లక్షల బహుమతి గెలుచుకుంది. ఆస్ట్రేలియాలోని వాల్లంగాంగ్ యూనివర్సిటీ.. చేంజ్ ద వరల్డ్ అనే అంశంపై విన్నర్ను ప్రకటించింది. వాణీ కర్ణాటకలోని రేవా యూనివర్సిటీలో లా చదువుతుంది. తెలంగాణ సీనియ�
ఎన్కౌంటర్లో పాల్గొన్న పోలీసులపై కేసు పెట్టారా అని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. సుప్రీంకోర్టులో విచారణ నేపథ్యంలో మృతదేహాల్ని శుక్రవారం(డిసెంబర్ 13,2019) వరకు
రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ శీతాకాలపు విడిదిలో భాగంగా 2019, డిసెంబర్ 26న హైదరాబాద్కు రాబోతున్నారు. బొల్లారంలోని రాష్ట్రపతి భవన్కు విచ్చేయనున్నారు. రాష్ట్రపతి విడిదికి పక్కాగా ఏర్పాట్లు చేయాలని వివిధ శాఖల అధికారులను మేడ్చల్ మల్కాజిగిరి జి�
దిశ కేసులో నిందితుల ఎన్కౌంటర్పై ఎన్హెచ్ఆర్సీ దర్యాప్తు ముమ్మరం చేసింది. నిందితులు పారిపోతుంటే పట్టుకునేందుకు ఎందుకు ప్రయత్నించలేదని పోలీసుల్ని ప్రశ్నించింది.
చటాన్ పల్లి దగ్గర ఎన్ కౌంటర్ కు గురైన దిశ హత్యాచార నిందితుల మృతదేహాలు గాంధీ ఆస్పత్రికి తరలించారు. భారీ పోలీసు బందోబస్తు మధ్య సోమవారం(డిసెంబర్ 9,2019) సాయంత్రం మహబూబ్ నగర్ మెడికల్ కాలేజీ నుంచి హైదరాబాద్ గాంధీ ఆస్పత్రికి మృతదేహాలను తీసుకొచ్చ
హైదరాబాద్లో మరోసారి మత్తు పదార్థాల పట్టివేత కలకలం రేపింది. ఈసారి కాంగ్రెస్ నేత కత్తి వెంకటస్వామి కుమారుడు.. డ్రగ్స్తో పట్టుబడటం మరింత సంచలనం రేపుతోంది. కత్తి వెంకటస్వామి తనయుడు చాణక్య మత్తుపదార్ధాలు కలిగి ఉండగా పోలీసులుకు రెడ్ హ్యాండ�
దిశ కేసులో నిందితుల ఎన్కౌంటర్పై ఎన్హెచ్ఆర్సీ విచారణ జరుగుతున్న తరుణంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్కౌంటర్పై దర్యాప్తు చేసేందుకు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ను నియమించింది.