Home » Hyderabad
తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రజాక్షేత్రంలోకి పయనమవుతున్నారు. ఇవాళ్టి నుంచి మూడ్రోజుల పాటు నాలుగు జిల్లాల్లో పర్యటించనున్నారు.
రాష్ట్రంలో నానాటికీ ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. చలి తీవ్రత పెరుగుతోంది. తూర్పు ఈశాన్య భారతదేశం నుంచి తెలంగాణ వైపు తేమ గాలులు వీస్తున్నాయి. రాత్రి పూట ఉష్ణోగ్రతలు తగ్గుతున్నాయి. ఆదిలాబాద్ జిల్లా అర్టి గ్రామంలో శనివారం తెల్లవారుఝూమ
టీఎస్ఆర్టీసీలో పని చేస్తున్న తాత్కాలిక సిబ్బందికి తెలంగాణ ప్రభుత్వం శుభవార్త అందించింది. ఆర్టీసీలోని తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లను రెగ్యులరైజ్ చేసింది.
కేంద్ర ప్రభుత్వంపై సీఎం కేసీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రుల మాటలకు, వాస్తవాలకు అసలు పొంతన లేదన్నారు.
తెలంగాణలోని చటాన్ పల్లి దగ్గర దిశ హత్యాచారం కేసు నిందితుల ఎన్ కౌంటర్ జరిగిన సంగతి తెలిసిందే. ఎన్ కౌంటర్ పై జాతీయ మానవ హక్కుల కమిషన్ సీరియస్ అయ్యింది. తమపై దాడి చేసి పారిపోయేందుకు ప్రయత్నించారని అందుకే ఎన్ కౌంటర్ చేశామని పోలీసులు అంటున్నారు.
దిశ నిందితుల ఎన్ కౌంటర్ సరైన నిర్ణయమని ఆమె సోదరి అన్నారు. దిశకు న్యాయం జరిగిందన్నారు.
దిశ అత్యాచారం, హత్య జరిగినప్పటి నుంచి నుంచి నేడు జరిగిన నిందితుల ఎన్కౌంటర్ వరకూ 10 రోజుల్లో 20 పరిణామాలు చోటుచేసుకున్నాయి.
దిశ హత్యాచార కేసులో నిందితుల ఎన్ కౌంటర్ పై సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకట్ రెడ్డి స్పందించారు. దిశ నిందితులను ఎన్ కౌంటర్ చేయడం పరిష్కారం కాదన్నారు.
కాంగ్రెస్ లోక్ సభ పక్ష నాయకుడు అధిర్ రంజన్ చౌదరి ఇవాళ(డిసెంబర్-6,2019)లోక్ సభలో దేశంలో జరుగుతున్న అత్యాచార ఘటనలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యలతో లోక్ సభ దద్దరిల్లింది. ఒకవైపు రామాలయాన్ని నిర్మించేందుకు ఏర్పాట్లు జరుగుతుంటే, మ
తెలంగాణ రాష్ట్ర రైతు సమన్వయ సమితి చైర్మన్, డైరెక్టర్గా ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు వ్యవసాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ పార్థసారథి ఉత్తర్వులు జారీ చేశారు.