Home » Hyderabad
హైదరాబాద్ నగరంలోని అమెజాన్ కంపెనీలో ఇద్దరు ఉద్యోగుల మధ్య గొడవ జరిగింది. ఓ ఉద్యోగి సహచర ఉద్యోగిపై దాడి చేశాడు. ఆఫీస్ లోనే ఈ ఘటన జరిగింది. దీనిపై బాధితుడు
దిశ కేసులో నిందితుల తొలి రోజు పోలీస్ కస్టడీ ముగిసింది. నిందితులు ఇచ్చిన సమాచారం మేరకు క్లూస్ టీమ్ కీలక ఆధారాలు సేకరించింది. నిందితులు ఉపయోగించిన లారీలో క్లూస్
హైదరాబాద్ వనస్థలీపురం పోలీస్స్టేషన్ పరిధిలో గత నెల 26న సజీవదహనం అయిన రమేష్ కేసులో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని ప్రియుడితో కలిసి భార్య.. భర్తను చంపేసింది.
తెలంగాణ రాష్ట్రంలో సంచలనం రేపిన ఈఎస్ఐ స్కామ్ లో ప్రధాన నిందితురాలు ఈఎస్ఐ డైరెక్టర్ దేవికారాణి ఆస్తుల చిట్టాను ఏసీబీ రిలీజ్ చేసింది. దేవికారాణి రూ.100 కోట్లకు పైగా
దిశ ఘటనలో సోషల్ మీడియా యూజర్ల అరెస్టుల సంఖ్య పెరుగుతోంది. దిశ ఘటనపై సోషల్ మీడియాలో అసభ్యకర, అనుచిత వ్యాఖ్యలు చేసిన నీచులను సైబర్ క్రైమ్ పోలీసులు వెతికి వెతికి పట్టుకుంటున్నారు. ఇప్పటివరకు ఈ కేసులో తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 10మందిని అరెస్ట్
టీమిండియా పటిష్టంగా ఉందని కెప్టెన్ విరాట్ కోహ్లి అన్నాడు. టీ20లో ప్రయోగాలు కొనసాగుతాయని చెప్పాడు. యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ ను కోహ్లి వెనకేసుకొచ్చాడు. అతడికి
అబ్దుల్లాపూర్మెట్ తహసీల్దార్ దుర్ఘటన జరిగిన తర్వాత, బాటిళ్లలో పెట్రోల్, డీజిల్ అమ్మకాలు నిలిపివేయాలని ప్రభుత్వం అన్ని పెట్రోల్ బంకులకు ఆదేశాలు జారీ చేసింది. అయినప్పటీకీ పెట్రోల్ బంకుల్లో నిబంధనలు బేఖాతరు చేస్తూ వాటి యాజమాన్యాలు �
దిశ ఘటన తర్వాత హైదరాబాద్ మెట్రో సంచలన నిర్ణయం తీసుకుంది. మహిళల భద్రతకు ప్రాధాన్యం ఇచ్చింది. మెట్రో రైల్లో ప్రయాణించే మహిళలు తమ వెంట పెప్పర్ స్ప్రే
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఉరిశిక్ష నుంచి నిందితులు బయటపడ్డా..తన నుంచి తప్పించుకోలేరని వ్యాఖ్యాలు చేశారు.
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పై కేసు నమోదు అయింది. దిశ కేసులో మహ్మద్ ను ఉరితీయాలనడంపై 295A సెక్షన్ కింద కేసు నమోదు చేశారు.