Home » Hyderabad
వెటర్నరీ డాక్టర్ దిశ హత్యోదంతంపై సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టిన చావల్ శ్రీరామ్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చావల్ శ్రీరామ్(22)ది నిజామాబాద్ జిల్లాగా గుర్తించారు హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు. ఫేస్బుక్లో దిశపై అనుచి�
శంషాబాద్ లో వెటర్నరీ డాక్టర్ దిశ హత్యాచారం ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. నలుగురు మృగాళ్లు అత్యాచారం జరిపి అత్యంత పాశవింగా దిశను చంపేశారు. ఈ ఘటన యావత్ దేశాన్ని కుదిపేసింది. ఆ నలుగురు నరరూప రాక్షసులను తక్షణమే ఉరి తీయాలని ముక
హైదరాబాద్ లోని బంజారాహిల్స్ లో ఆర్ట్ డైరెక్టర్ లక్ష్మీ సింధూజాపై అర్థరాత్రి సమయంలో కొంతమంది దుండగులు దాడికి పాల్పడ్డారు. బంజారాహిల్స్ రోడ్ నంబర్ 10లో ఈ ఘటన జరిగింది. గుర్తు తెలియని కొంతమంది వ్యక్తులు తనతో అసభ్యంగా ప్రవర్తించారనీ బంజార
ఎక్కువగా సెల్ ఫోన్ లో మాట్లాడొద్దని మందలించినందుకు ఓ ఇంటర్ విద్యార్ధి ఆత్మహత్య చేసుకున్నాడు. హైదరాబాద్ మీర్ పేట పోలీసు స్టేషన్ పరిధిలో ఈ సంఘటన జరిగింది. పోలీసులు అందించిన సమాచారం ప్రకారం… బడంగ్పేట కార్పొరేషన్ పరిధి, అల్మాస్గూడ రాజీవ
వెటర్నరీ డాక్టర్ దిశ హత్య కేసు నిందితులు పోలీసుకులకు చెప్పిన సమాధానం కంగుతినేలా చేస్తోంది. ఏమో సార్.. అప్పుడు మేం ఫుల్లుగా తాగి ఉన్నాం. ఏం చేస్తున్నామో సోయి
దేశవ్యాప్తంగా సంచలనం రేపిన వెటర్నరీ డాక్టర్ దిశ హత్యాచారం ఘటనలో తెలంగాణ సీఎం కేసీఆర్ పై విమర్శలు చేయడం తగదని టీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు అన్నారు. దిశ
షాద్ నగర్ కోర్టు దగ్గర ఉద్రిక్తత నెలకొంది. స్థానికులు భారీగా కోర్టు దగ్గరికి తరలి వస్తున్నారు. దిశ హత్యాచారం కేసులో నిందితుల కస్టడీ కోరుతూ పోలీసులు పిటిషన్ వేశారు. ఈ పిటిషన్
దేశవ్యాప్తంగా సంచలనం కలిగించిన "దిశ" హత్యాచార ఘటనపై పార్లమెంట్ లో సోమవారం చర్చకు వచ్చింది. దిశ ఘటనపై కాంగ్రెస్ పార్టీ తరుఫున మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి లోక్ సభలో వాయిదా తీర్మానం ఇచ్చారు. దిశ హత్య ఘటనపై పెరుగుతున్న నేరాలపై బీజేపీ ఎంప�
తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ శివార్లలో రంగారెడ్డి జిల్లా అబ్దుల్లా పూర్మెట్లో పట్టపగలే తహసీల్దార్ విజయారెడ్డిని పెట్రోల్ పోసి హత్య చేశాడు సురేష్ అనే రైతు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం అయిన ఈ కేసులో నిందితుడు సురేష్ కూడా చనిపోయాడు. ఎమ్మా�
వెటర్నరీ డాక్టర్ ప్రియాంక రెడ్డి హత్యోదంతంపై ఫేస్ బుక్ లో అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తిపై మూడు కమిషనరేట్ల పరిధిలో కేసు నమోదు అయింది.