Home » Hyderabad
వెటర్నరీ డాక్టర్ ప్రియాంకా రెడ్డి హత్చాచారం ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ దారుణాన్ని ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు. ఆవేదనతో కన్నీళ్లు పెడుతున్నారు.
రిమాండ్ రిపోర్ట్లోని విషయాలు చూస్తే... ఎవరికైనా కన్నీళ్లొస్తాయి. ఆ నీచులు చేసిన పని ఆక్రోశాన్ని తెప్పిస్తుంది. అసలు నిందితులు ఇంత దారుణానికి ఎలా తెగబడ్డారు...? ఇంత
షాద్నగర్ లో వెటర్నరీ డాక్టర్ ప్రియాంకరెడ్డి హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ ఘాతుకంపై సర్వత్రా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఆ నలుగురు నరరూప
వెటర్నరీ డాక్టర్ ప్రియాంక రెడ్డి హత్య ఘటనపై సీఎం కేసీఆర్ సీరియస్ అయినట్లు తెలుస్తోంది. హోంమంత్రి, పోలీసు ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష నిర్వహిస్తున్నారు.
హైదరాబాద్ శివార్లలో నాలుగు మానవమృగాల చేతిలో బలైపోయిన ప్రియాంకరెడ్డి సంఘటన దేశప్రజల హృదయాలను కలిచివేసింది. దారుణ హత్యకు గురైన వెటర్నరీ యువ వైద్యురాలు ప్రియాంక రెడ్డి అత్యాచారం..హత్య దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. నిందితులను కఠినంగా �
ప్రియాంక రెడ్డి హత్యకేసులో నిందితుడు జొల్లు నవీన్ లారీ క్లీనర్ గా పనిచేస్తున్నాడు. అతడిది ఎంత క్రూర మనస్తత్వమో అతని బైక్ను చూస్తేనే అర్థమవుతుంది. నారాయణపేట జిల్లా మక్తల్ మండలం గుడిగండ్ల గ్రామానికి చెందిన లక్ష్మమ్మ, ఎల్లప్ప దంపతులకుమా�
సంచలనం సృష్టించిన వెటర్నరీ డాక్టర్ ప్రియాంకరెడ్డి హత్య కేసులో ఐదో వ్యక్తి ఉన్నట్టు వస్తున్న వార్తలపై పోలీసులు స్పందించారు. ఈ కేసులో ఐదో నిందితుడు ఉన్నాడన్న వార్త
హైదరాబాద్ శివారులో జరిగిన వెటర్నరీ డాక్టర్ ప్రియాంక రెడ్డి హత్యాచార ఘటన తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర కలకలం రేపింది. ఈ దారుణం అందరిని షాక్ కి గురి చేసింది. ఆడపిల్ల భద్రతపై
హైదరాబాద్ మహానగరంలో వరుసగా జరుగుతున్నసంఘటనలు చూస్తుంటే ఇక్కడ మహిళలకు రక్షణ ప్రశ్నార్ధకంగా మారుతోంది. బయోడైవర్సిటీ ఫ్లైఓవర్పై నుంచి కారు పడి ఓ మహిళ మృతి.. బంజారాహిల్స్లో స్కూటీని ఆర్టీసీ బస్సు ఢీకొని ఐటీ మహిళా ఉద్యోగి దుర్మరణం.. శంషాబా
హైదరాబాద్ ఆరాంఘర్లో అర్ధరాత్రి మరో కిడ్నాప్ కలకలం రేపింది. వ్యాన్లో మహిళను కిడ్నాప్ చేసి తీసుకెళ్తున్నారంటూ ఓ ఆటో డ్రైవర్ పోలీసులకు కాల్ చేసి చెప్పాడు. దీంతో