Home » Hyderabad
తెలంగాణలోని పలు చోట్ల ఆదివారం (ఏప్రిల్ 21, 2019) నుంచి రెండ్రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈదురుగాలులు గంటకు 40 నుంచి 50 కి.మీ వేగంతో వీస్తాయని వెల్లడ�
సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. కటింగ్ చేయించుకునేందుకు వెళితే ఓ యువకుడి ప్రాణాలే పోయాయి.
హైదరాబాద్లో ఈదురుగాలు బీభత్సం సృష్టించాయి. గాలులకు చెట్లు నేలకొరిగాయి. జూ పార్క్ లో విషాదం చోటు చేసుకుంది. చెట్టు కూలి సందర్శకులపై పడింది. ఈ ఘటనలో ఒకరు చనిపోయారు. 15మందికి గాయాలయ్యాయి. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. మృతురాలిని వరంగల్ జి�
హైదరాబాద్ లో మరోసారి ఉగ్ర లింకులు బయపడ్డాయి. ఉగ్రవాద సంస్థ ఐసిస్ సానుభూతిపరుడు హైదరాబాద్ లో పట్టుబడ్డాడు. ఎన్ఐఏ అధికారులు ఐసిస్ సానుభూతిపరుడు తహాని
కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఎండ - వాన ఉంది. కొన్ని చోట్ల గాలులు ఉన్నాయి. ఏప్రిల్ 20వ తేదీ నుంచి నాలుగు రోజులు వాతావరణంలో మార్పులు
క్లాస్ ఫస్ట్ గా ఉన్న తన కుమార్తెకు.. 6 మార్కులు ఎలా వస్తాయని ప్రశ్నిస్తున్నారు. న్యాయం జరిగే వరకు ఆందోళన విరమించేది లేదని వారంటున్నారు. ఉదయం నుంచి విద్యార్ధులు
హైదరాబాద్: అపార్ట్ మెంట్ లో లిఫ్టు నిర్వహణ సరిగా లేక పోవటంతో ఒక మహిళ తనువు చాలించింది. పై అంతస్తు నుంచి కిందకు లిఫ్టు లో వెళ్లేందుకు ప్రయత్నించిన మహిళ ప్రమాద వశాత్తు లిఫ్టు గుంతలో పడి మరణించింది. నారాయణగూడలో గురువారంనాడు ఈ దుర్ఘటన జరగ�
ఓ వైపు ట్రాఫిక్ పోలీసులు హెల్మెట్ లేకుండా డ్రైవింగ్ చేయొద్దు.. రాంగ్ రూట్లో వెళ్లొద్దు.. సిగ్నల్ జంప్ చేయొద్దు.. అతివేగంతో నడపొద్దు అంటూ అవగాహన కార్యక్రమాలను చేపడుతుంటే.. ప్రజా జీవితంలో ఉన్న వ్యక్తులు మాత్రం అటువంటి నిబంధనలు తమకు పట్టవు �
హైదరాబాద్ లో మెట్రో ట్రైన్స్ యధావిధిగా తిరుగుతున్నాయి. ఎల్బీ నగర్ -మియాపూర్ రూట్ లో మెట్రో రైళ్ల సేవలు యాధావిధిగా కొనసాగుతున్నాయి. శనివారం (ఏప్రిల్ 20, 2019) ఎల్బీ నగర్ -మియాపూర్ రూట్ లో సాంకేతిక లోపంతో మెట్రో రైలు నిలిచిపోయింది. దీంతో మెట్రో సర్వ�
హైదరాబాద్ : ఎండవేడికి అల్లాడుతున్న ప్రజలకు గత రెండు రోజులుగా కురుస్తున్నవర్షాలు కొంత ఉపశమనం కలిగిస్తున్నాయి. కొన్ని చోట్ల వడగళ్ల వానలు కురిసి పంట నష్టం జరుగుతున్నప్పటికీ ప్రజలు ఎండ వేడిమి నుంచి ఉపశమనం పొందుతున్నారు. ఈ వర్షాలు మరో 3 రోజుల�