Home » Hyderabad
ఇంటర్మీడియట్ ఫలితాల్లో జరిగిన అవకతవకలపై విచారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం త్రిసభ్య కమిటీ వేసింది. ఈ త్రిసభ్య కమిటీ ఇంటర్మీడియట్ బోర్డుకు చేరుకుంది. ఇంటర్ ఫలితాల్లో జరిగిన అవకతవకలపై కమిటీ సభ్యులు విచారించనున్నారు. బిట్స్ ఫిలానీ ప్రొ.వాసన్
నైరుతి బంగాళాఖాతంలో ఏప్రిల్ 25న అల్ప పీడనం ఏర్పడే అవకాశం ఉంది. శ్రీలంకకు ఆగ్నేయంగా, హిందూ మహాసముద్రం దాని పరిసర ప్రాంతాలను ఆనుకుని ఈ అల్పపీడనం ఏర్పడవచ్చని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. హిందూ మహా సముద్రం దాటి బంగాళాఖాతం చేరుకునే �
ఏపీ అసెంబ్లీ మాజీ నామినేటెడ్ ఎమ్మెల్యే డెల్లా గాడ్ఫ్రే (62) మరణించారు. ఆరు రోజుల నుంచి గుండె జబ్చుతో బాధపడుతున్నారు. హైదరాబాద్ అపోలో హాస్పిటల్ లో ఆమె చికిత్స పొందుతూ మంగళవారం (ఏప్రిల్ 23, 2019) ఉదయం 6.30 గంటలకు మృతి చెందారు. డెల్ల గాడ్ఫ్రే రెండుసార్ల�
హలీమ్ ఈ పేరు చెబితేనే చాలు నోరూరిపోతుంది. మరి హలీమ్ అంటే వెంటనే గుర్తుకొచ్చే పండుగ రంజాన్. రంజాన్ మాసం వచ్చిదంటే చాలు హైదరాబాద్ నగరం అంతా హలీం వాసనలు ఘుమ ఘుమలాడిపోతాయి. రోజంతా ఉపవాసం ఉండి సాయంత్రం హలీమ్ తో ఉపవాసాన్ని ముగిస్తారు ముస్లిం సోదర�
ఏపనికైనా ఓ పద్ధతుంటుంది. ఆ పద్ధతి ప్రకారమే చేయాలి. ముఖ్యంగా ట్రాఫిక్ లో నిబంధనలు పాటించకపోవటం వల్లనే పలు ప్రమాదాలు సంభవిస్తున్న విషయం తెలిసిందే. అంతేకాదు పక్కన నడిపే వాహనదారులకు కూడా ఇబ్బందికరమే. ఇదిలా ఉంటే మరోపక్క ట్రాఫిక్ నిబంధనలు పట్టి�
వడగళ్లు, పిడుగులు, ఈదురుగాలులు.. తెలంగాణవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో బీభత్సం సృష్టించాయి. ఉపరితల ద్రోణి ప్రభావంతో సిద్దిపేట, కరీంనగర్, వరంగల్ రూరల్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వానలు కురిశాయి. హైదరాబాద్లో పలుచోట్ల జల్ల�
హైదరాబాద్ లో సోమవారం (ఏప్రిల్ 22,2019) గాలి వాన బీభత్సం సృష్టించింది. ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. గంటకు 70 కిలోమీటర్ల వేగంతో వీచిన ఈదురు గాలులు హడలెత్తించాయి. హైదరాబాద్ లో ఇద్దరు చనిపోయారు. రాష్ట్రవ్యాప్తంగా నలుగురు చనిపోయా�
హైదరాబాద్ లో గాలివాన బీభత్సం సృష్టించడం, ఇద్దరు చనిపోవడంతో జీహెచ్ఎంసీ అలర్ట్ అయ్యింది. మాన్సూన్ ఎమర్జెన్సీ బృందాలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. మంగళవారం (ఏప్రిల్ 23,2019) నగరంలో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం పడే అవకాశముందని, అందరూ అప్రమ
తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ బీజేపీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. భారతదేశంలో బీజేపీ పార్టీనే అసలు ఉగ్రవాదానికి కారణమన్నారు. ఉగ్రవాదం పెరగడానికి ఆ పార్టీయే కారణమని విమర్శించారు. బీజేపీ నేతలకు ప్రభుత్వాన్ని నడపడానికి చేతకాదన
హైదరాబాద్ లో గాలి వాన బీభత్సం సృష్టించింది. ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. ఎల్బీ స్టేడియంలో ఫ్లడ్ లైట్ టవర్ కూలింది. దీంతో వ్యక్తి మృతి చెందారు. నాలుగు కార్లు ధ్వంసం అయ్యాయి. ఈదురుగాలులకు లక్డీకాపూల్ లో హోర్డింగ్ కూలింది.