Hyderabad

    188 కేంద్రాలు : కానిస్టేబుల్ తుది రాతపరీక్ష

    April 28, 2019 / 02:11 AM IST

    ఆదివారం (ఏప్రిల్ 28,2019) పోలీస్ కానిస్టేబుల్ తుది రాత పరీక్ష జరగనుంది. పరీక్షకు తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక మండలి ఏర్పాట్లు చేసింది. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు సివిల్ కానిస్టేబుల్ పరీక్ష జరగనుంది. దీనికి 1,05,094 మంది హాజరుకానున్నారు. మ�

    బ్రేకింగ్ : మాజీ న్యాయమూర్తి ఇంట్లో వరకట్న వేధింపులు 

    April 27, 2019 / 01:14 PM IST

    హైదరాబాద్ : న్యాయాన్ని కాపాడాల్సిన న్యాయమూర్తి ఇంట్లోనే ఓ మహిళకు రక్షణ లేకుండా పోయింది.  గృహ హింస వేధింపుల తో అత్త, భర్త  దాడి చేసారని ఆ ఇంటి కోడలు సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. జూబ్లీహిల్స్ లోనివాసం ఉండే మాజీ న్యాయమూర్తి నూతి రామ్

    శివ సినిమా చూపించారు : కూకట్‌పల్లిలో స్టూడెంట్స్ గ్యాంగ్ వార్

    April 27, 2019 / 12:19 PM IST

    రామ్ గోపాల్ వర్మ ‘శివ’ సినిమా ఫక్కీలో రెండు స్టూడెంట్స్ గ్రూప్‌లు హైదరాబాద్‌లోని కూకట్ పల్లిలో కొట్టుకుని బీభత్సం సృష్టించాయి. పట్టపగలు, నడిరోడ్డుపై హాకీ స్టిక్కులు, కర్రలతో విద్యార్ధులు కొట్టుకోవడం స్థానికంగా కలకలం రేపుతుంది. పది మ�

    జల్సాలకు అలవాటు పడి బస్సు చోరీ చేశారు

    April 27, 2019 / 10:33 AM IST

    హైదరాబాద్ : జల్సాలకు అలవాటు పడిన పాతనేరస్ధులే ఆర్టీసీ బస్సును చోరీ చేశారని ఈస్ట్ జోన్ డీసీపీ రమేష్ తెలిపారు.  ఈ కేసుకు సంబంధించి 9 మంది పై కేసు నమోదు చేసి 8 మందిని అరెస్టు చేసినట్లు ఆయన చెప్పారు. పాత బస్తీలో ఆటో నడుపుకునే ఇద్దరు అన్నదమ్ములు ఆర

    GHMC కొరడా : 15 పబ్బులు సీజ్

    April 27, 2019 / 03:37 AM IST

    హైదరాబాద్ నగరంలోని పబ్బులపై జీహెచ్ఎంసీ కొరడా ఝళిపించింది. పర్మిషన్ లేకుండా, కనీస వసతులు కల్పించకుండా నిర్వహిస్తున్న పబ్‌లపై జీహెచ్‌ఎంసీ చర్యలు తీసుకుంది.

    Harassments Complaint lodged against Advocate Rama Rao | Hyderabad | 10TV News

    April 26, 2019 / 01:55 PM IST

    ఉద్యోగాల పేరుతో మోసం 

    April 26, 2019 / 01:04 PM IST

    హైదరాబాద్: నిరుద్యోగులను మోసం చేసే సంస్ధల ఆగడాలకు అడ్డులేకుండా పోతోంది. పోలీసులు  ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తూనే ఉన్నా, మోసగాళ్లు నిరుద్యోగలను మోసం చేస్తూనే ఉన్నారు. ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నిరుద్యోగుల నుండి డబ్బులు వసూలు చేసిన

    నర్సు ఉద్యోగం ఇప్పిస్తామని మోసం చేశారు : ఆదుకోవాలని KCRకు లేఖ

    April 26, 2019 / 03:58 AM IST

    హైదరాబాద్‌లో ఓ నకిలీ ఏజెంట్ మోసం వెలుగులోకి వచ్చింది. ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి కూతురును తీసుకెళ్లిన నకిలీ ఏజెంట్లు తమను మోసం చేశారని..దోహాలో ఉన్న కుమార్తెను క్షేమంగా తీసుకొచ్చే విధంగా చూడాలని బాధిత కుటుంబం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్�

    ఇంటర్ ఫలితాల అవకతవకలపై త్రిసభ్య కమిటీ రిపోర్ట్‌ సిద్ధం

    April 25, 2019 / 03:43 PM IST

    ఇంటర్ ఫలితాల అవకతవకలపై త్రిసభ్య కమిటీ రిపోర్ట్‌ సిద్ధం చేసింది. గురువారం (ఏప్రిల్ 26, 2019) మధ్యాహ్నం 12 గంటలకు ప్రభుత్వానికి నివేదిక అందించనుంది. ఇంటర్‌ బోర్డ్‌, గ్లోబరినా సంస్థ తీరుపట్ల కమిటీ అసంతృప్తి వ్యక్తం చేసింది. బోర్డ్‌ తప్పిదాలను.. గ్లోబ�

    ఆర్టీసీ బస్సు చోరీపై మంత్రి ప్రశాంత్ రెడ్డి ఆగ్రహం : ఎక్కడుందో కనిపెట్టాలని ఆదేశం

    April 25, 2019 / 12:22 PM IST

    ఆర్టీసీ మెట్రో బస్సు చోరీ మస్టిరీగా మారింది. సీబీఎస్ నుండి ఆర్టీసీ మెట్రో బస్సును దుండగులు చోరీ చేశారు. బస్సు చోరీపై రవాణా శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈమేరకు ఆర్టీసీ అధికారులతో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. బస్�

10TV Telugu News