Home » Hyderabad
హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీ మెయిన్ చెరువు వద్ద గుర్తు తెలియని యువకుడి మృతదేహాన్ని పోలీసులు కనుగొన్నారు. మరణించిన వ్యక్తికి 25 సంవత్సరాలు ఉండవచ్చని భావిస్తున్నారు. చనిపోయిన వ్యక్తిని బండరాయితో మోది హత్య చేసినట్లు తెలుస్తోంది. కేసు న
హైదరాబాద్: మే 8వ తేదీన ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో ఇందిరా పార్కులో తలపెట్టిన అంబేద్కర్ వాదుల మహా గర్జన సభకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సభ అనుమతి కోసం ఇప్పటికే మూడు సార్లు పోలీసులను కోరినా, సభ నిర్వహణకు అనుమతి ఇవ్వకపోవడంతో ఎమ్మార్ప�
హైదరాబాద్ : టీఆర్ఎస్ లో సీఎల్పీ విలీనం చేయకుండా ఆదేశాలు ఇవ్వాలంటూ టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై మంగళవారం (ఏప్రిల్ 30, 2019)న హైకోర్టులో విచారణ జరిగింది. అత్యవసర�
తెలంగాణలో డ్రోన్ సిటీ ఏర్పాటుకు ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసింది. వ్యవసాయం, మైనింగ్ తదితర వ్యవహారాలను డ్రోన్ కెమెరాలతో నిఘా వేయడంతోపాటు పూర్తి స్థాయిలో ఆధునిక సాంకేతికతను వినియోగించుకునేందుకు ప్రణాళికలు రెడీ చేస్తోంది. త్వరలోనే �
హైదరాబాద్ మాదన్నపేటలోని బోయబస్తీలో దారుణం జరిగింది. ఆస్తి కోసం ఓ కానిస్టేబుల్ బరితెగించాడు. సవతి తల్లిని అతి కిరాతకంగా హత్య చేశాడు. మంగళవారం (ఏప్రిల్ 30,2019)
హైదరాబాద్ : నేరేడ్ మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బాలాజీనగర్ లో విషాదఛాయలు అలుముకున్నాయి. ఇంటర్ లో ఫెయిల్ అయ్యాననే మనస్తాపంతో సొహైల్ అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. తన తండ్రి గన్ తో కాల్చుకుని చనిపోయాడు. సొహైల్ తండ్రి మహరుద్దీన్ రిట�
హైదరాబాద్ : నేరేడ్ మెట్ ఆర్కేపురం బాలాజీనగర్ కాలనీలో దారుణం జరిగింది. బుల్లెట్ గాయంతో సొహైల్ (22) అనే యువకుడు మృతి చెందాడు. సొహైల్ తండ్రి మహరుద్దీన్ రిటైర్డ్ ఆర్మీ అధికారి. ప్రస్తుతం ఓ బ్యాంకులో సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నాడు. సొహైల్ ది హ
హైదరాబాద్ : ఎస్ఆర్ నగర్ లో విషాదం జరిగింది. జిమ్ చేస్తూ యువకుడు చనిపోయాడు. జిమ్ సెంటర్ లోనే కుప్పకూలాడు. వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించారు. అప్పటికే అతడు చనిపోయాడని వైద్యులు నిర్దారించారు. మృతుడిని ఆదిత్యగా గుర్తించారు. జిమ్ చేస్తున్న సమయం�
ప్రియురాలి మోజులో పడ్డాడు. విలాసాలకు అలవాటయ్యాడు. వ్యసనాలతో సావాసం చేశాడు. అటు లవర్ని ఇంప్రెస్ చేయాలి.. ఇటు డాబుగా బతకాలి. అంతే ఒకటే ఆలోచన. చోరీలకు పాల్పడటమే తన మార్గంగా మార్చుకొని దొంగగా మారాడు. హైదరాబాద్ సుల్తాన్ బజార్కు చెందిన బల్వ�
బ్రిటన్ రాణి క్వీన్ ఎలిజబెత్ 2 చిన్న కోడలు సోఫీ హెలెన్ రైస్ జోన్స్ సోమవారం( ఏప్రిల్ 29, 2019) హైదరాబాద్ కి రానున్నారు. గాంధీ ఆసుపత్రిని సందర్శించనున్నారు. ఇన్ బర్న్, అవుట్ బర్న్ యూనిట్ లతోపాటు ఇంక్యుబేటర్, ప్రీ మెచ్యూర్డ్ బేబీస్ కు అందిస్తున్న వైద్