Home » Hyderabad
హైదరాబాద్ లో ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. అద్దె పేరుతో కార్లు తీసుకుని వాటిని తనఖా పెట్టి సొమ్ము చేసుకుంటున్న కేటుగాళ్లను పోలీసులు అరెస్ట్ చేశారు. ఎల్బీ నగర్ ఎస్వోటీ పోలీసులు ఇద్దరిని అరెస్టు చేశారు. వారి నుంచి రూ. 2 కోట్ల 45లక్షల 70వేల �
బీజేపీ అంబర్ పేట మాజీ ఎమ్మెల్యే కిషన్ రెడ్డికి బెదిరింపు ఫోన్ కాల్స్ వచ్చాయి. అంతు చూస్తామని ఓ అగంతకుడు ఫోన్ చేసి ఉర్దూలో బెదిరించారు. గతంలో కూడా ఆయనకు ఇలాంటి బెదిరింపు ఫోన్స్ కాల్స్ వచ్చాయి. కిషన్ రెడ్డికి నిన్న రాత్రి 10 గంటల సమయంలో అంగతుకు�
హైదరాబాద్: పాతబస్తీలో చిన్నారులను కిడ్నాప్ చేసి మార్కెట్లో అమ్ముతున్న ముఠా గుట్టును చాంద్రాయణగుట్ట పోలీసులు చేధించారు. నలుగురు సభ్యులు గల ముఠాను అదుపులోకి తీసుకొని వారినుంచి ముగ్గురు చిన్నారులను రక్షించి తల్లిదండ్రులకు అప్పగించారు. �
ఆంధ్రప్రదేశ్ లో ఎంసెట్ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. ఇంజనీరింగ్ విభాగం 94.80 శాతం, మెడిసిన్ 94.16 శాతం విద్యార్థులు హాజరయ్యారు. గత ఏడాది కంటే విద్యార్థుల హాజరు శాతం పెరిగింది. బుధవారం (ఏప్రిల్ 24, 2019)న అధికారులు ఇంజనీరింగ్ విభాగానికి ప్రాథమిక ‘కీ’ వి�
ఇంటర్ బోర్డు ప్రక్షాళన దిశగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇంటర్ బోర్డు ఫలితాల గందరగోళంపై సీఎం కేసీఆర్ సీరియస్ అయ్యారు.
ఇంటర్ ఫలితాల వివాదంపై సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇంటర్ ఫెయిలైన విద్యార్థులందరి పేపర్లను ఉచితంగా రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్ చేయాలని ఆదేశించారు. పాసైన విద్యార్థులు పాతపద్ధతి ప్రకారమే ఫీజు చెల్లించి రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్ �
తెలంగాణలో మండు వేసవిలో కురిసిన అకాల వర్షాలకు పంటలకు అపార నష్టం ఏర్పడింది..కానీ హైదరాబాద్ నగరంలో పంట పొలాలు లేకున్నా.. పచ్చదానానికి మాత్రం అపార నష్టం జరిగింది. వర్షంతో పాటు ఈదురుగాలులు వీయటంతో హైదరాబాద్ సిటీలోని చాలా ప్రాంతాల్లో 637 చెట్ల�
హైదరాబాద్ లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్సూరెన్స్ అండ్ రిస్క్ మేనేజ్మెంట్ (IIRM) 2019కి గాను పీజీ, డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది. 2019 కొత్త బ్యాచ్ జులైలో ప్రారంభమవుతుంది. ఏప్రిల్ 24 నుంచి 26 వరకు మూడు రోజులు ఇంటర్వ్యూ జరుగుతోంది.
హైదరాబాద్ లో విషాదం నెలకొంది. బైక్ ను టాటా ఏస్ ఆటో రిక్షా ఢీకొట్టడంతో ఒకరు మృతి చెందారు. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం కూకట్ పల్లికి చెందిన నక్కా రవి (35).. (ఏప్రిల్ 22, 2018) సోమవారం రాత్రి మాదాపూర్ లోని మలేషియా టౌన్ షిప్ ఫోర్త్ ఫేజ్ దగ్గర రోడ్డుపై �
సూత్రధార యాక్టింగ్ స్కూల్ యజమాని వినయ్ వర్మను పోలీసులు అరెస్టు చేశారు. నటన నేర్చుకోవాలంటే బట్టలు విప్పాలంటూ 9 మంది యువతులతో అసభ్యంగా ప్రవర్తించారంటూ అతనిపై ఆరోపణలు ఉన్నాయి. ఓ యువతి ఫిర్యాదుతో వినయ్ వర్మపై నారాయణగూడ పోలీసులు కేసు నమోదు చేశ�