Home » Hyderabad
ఇప్పటికే హైదరాబాద్ నగర వ్యాప్తంగా అక్రమ నిర్మాణాలపై హైడ్రా ఉక్కుపాదం మోపుతోంది. ప్రభుత్వ భూములు, చెరువులను కబ్జా చేసి అక్రమ నిర్మాణాలు చేపట్టిన వారికి గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది హైడ్రా.
వెంటనే సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది రంగంలోకి దిగింది. మంటలను అదుపులోకి తెచ్చింది.
గోవాలో జానీ జల్సాలు చేస్తున్నట్లు తెలియడంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.
నిన్న హైదరాబాద్ లో గణేష్ నిమజ్జనం ఘనంగా జరిగింది. హైదరాబాద్ నలుమూలల నుంచి వినాయక విగ్రహాలను ట్యాంక్ బండ్ కి తీసుకొచ్చి నిమజ్జనం చేసారు.
వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో జనం తరలివచ్చినప్పటికీ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టడంలో ప్రభుత్వం సక్సెస్ అయ్యింది.
గతేడాది కూడా ఇక్కడే లడ్డూ ధర ఏకంగా ఒక కోటి 25 లక్షలు పలికింది. అంతకుముందు ఏడాది లడ్డూ ధర 67 లక్షలకు వేలం పాటలో భక్తులు దక్కించుకున్నారు.
హైదరాబాద్ లో గణనాథుల నిమజ్జనోత్సవం ప్రశాంత వాతావరణంలో జరుగుతుంది. ట్యాంక్ బండ్ పై గణనాథుల నిమజ్జనోత్సవాన్ని సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించారు.
గణేశ్ నిమజ్జన వేడుకల్లో భాగంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇంటి వద్ద ఏర్పాటు చేసిన గణపతిని నిమజ్జనం చేశారు. నిమజ్జనోత్సవానికి తరలిస్తున్న సమయంలో
గణేశ్ నిమజ్జనాలతో హైదరాబాద్ లోని పలు చోట్ల భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఆదివారం రాత్రి నిమజ్జనానికి ట్యాంక్ బండ్, హుస్సేన్ సాగర్ కు పెద్దెత్తున మండపంలోని గణనాథులు బయలుదేరాయి.
గణేశ్ ఉత్సవాల్లో చివరి అంకమైన గణనాథుల నిమజ్జనోత్సవ కార్యక్రమం ప్రశాంతంగా జరిగేందుకు పోలీస్ యంత్రాంగం ప్రతిష్ట ఏర్పాట్లు చేసింది.