-
Home » IAS
IAS
హైకోర్టును ఆశ్రయించిన ఐఏఎస్ స్మితా సబర్వాల్.. ఆ రిపోర్టును క్వాష్ చేయాలని పిటిషన్..
ఆ కన్ స్ట్రక్షన్ ఫీడ్ బ్యాక్ ను అప్పటి సీఎం కేసీఆర్ కు స్మితా సబర్వాల్ చేరవేసే వారని కమిషన్ పేర్కొంది.
ఏసీ రూముల నుంచి బయటకు రావడం లేదు- ఐఏఎస్ అధికారుల వ్యవహారశైలిపై సీఎం రేవంత్ హాట్ కామెంట్స్
ఇలా చేస్తే ఏదో ఒక రోజు ప్రజలకు కానీ, రాష్ట్రానికి కానీ, మీకు కానీ ఇబ్బంది అవుతుంది అని వివరించే వారు.
తెలంగాణ సీఎస్కు, పలువురు IASలకు మధ్య గ్యాప్..!
ఈ విభేదాల కారణంగానే సీఎస్ శాంతికుమారి అమెరికా టూర్ కు వెళ్లిన సందర్భంలోనూ ఎవరికీ ఇంచార్జ్ బాధ్యతలు అప్పగించలేదని అంటున్నారు.
కాగ్ కొత్త చీఫ్ గా తెలుగు ఐఏఎస్ అధికారి.. ఎవరీ సంజయ్ మూర్తి..
ఆయన స్థానంలో కె సంజయ్ మూర్తి ఈ నెల 21న కాగ్ చీఫ్ గా బాధ్యతలు చేపట్టనున్నారు.
సీఎం చంద్రబాబును కలిసేందుకు ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల క్యూ..
గత ప్రభుత్వ హయాంలో జగన్ ముద్ర పడ్డ అజయ్ జైన్, శ్రీలక్ష్మీ, పీఎస్సార్ ఆంజనేయలు, సునీల్ కుమార్, కేవీవీ సత్యనారాయణలు చంద్రబాబును కలిసిన వారిలో ఉన్నారు.
ఏపీకి డెప్యుటేషన్పై వచ్చిన అధికారుల విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం
సెలవుపై వెళ్తానంటూ టీటీడీ ఈవో ధర్మారెడ్డి దరఖాస్తు చేసుకోగా.. ఆ సెలవు దరఖాస్తును ప్రభుత్వం తిరస్కరించింది. ఇక, ఇప్పటికే తన సెలవు ప్రతిపాదనను సీఐడీ చీఫ్ సంజయ్ వెనక్కి తీసుకున్నారు.
ఏపీలో ఐఏఎస్లు, ఐపీఎస్లపై ఈసీ కొరడా.. వారిపై బదిలీ వేటు
బదిలీ అయిన వారిని ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలని ఈసీ ఆదేశాలు జారీ చేసింది.
ఎన్నికల నిర్వహణకు సన్నద్ధం అవుతున్న కేంద్ర ఎన్నికల సంఘం.. కీలక ఆదేశాలు
Lok Sabha elections 2024: ప్రవర్తనా నియమావళి అమలు, చట్టపరమైన నిబంధనలు, ఈవీఎం/వీవీప్యాట్ల నిర్వహణ, మీడియా ఎంగేజ్మెంట్ పై పరిశీలకులకు అవగాహన కల్పించింది.
యూపీఎస్సీ సివిల్ సర్వీసు పరీక్షల నోటిఫికేషన్ విడుదల.. ఇలా దరఖాస్తు చేసుకోండి..
అభ్యర్థులు https://upsconline.nic.in/ వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలి.
తెలంగాణలో 11 మంది ఐఏఎస్ ల బదిలీ
జీఐడీ కార్యదర్శిగా రాహుల్ బొజ్జా, అటవీ, పర్యావరణ శాఖ ముఖ్య కార్యదర్శిగా వాణీ ప్రసాద్, ఆర్ ఆండ్ బీ శాఖ ముఖ్య కార్యదర్శిగా కేఎస్ శ్రీనివాస రాజు, వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శిగా క్రిస్టినా బదిలీ అయ్యారు.