Home » identified
ఢిల్లీతోపాటు అమెరికాలోనూ కేసులు పెరగడానికి BA.2.12.1 వేరియంట్ కారణమని అధికారులు తెలిపారు. దీనిపై మరిన్ని పరిశోధనలు చేస్తున్నామని చెప్పారు.
రాష్ట్రంలో గంజాయి సాగు, సరఫరాపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. సాగు చేసినవారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు.
ప్రపంచంలో ఇటీవల పలు దేశాల్లో టెస్టింగ్లు గణనీయంగా తగ్గించడంపై డబ్ల్యూహెచ్ఓ ఆందోళన వ్యక్తం చేసింది. దీనివల్ల వైరస్ వ్యాప్తిని అంచనా వేయలేమని తెలిపింది.
కరోనాపై సైంటిస్టుల తీపి కబురు!
ఇటీవల ముంబై డ్రగ్స్ ముఠాలను హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. దాడుల్లో భారీగా డ్రగ్స్ సీజ్ చేశారు. ముంబై నుంచి దేశవ్యాప్తంగా నైజీరియన్స్, జ్యూడ్, టోనీ సరఫరా చేస్తున్నట్లు తేలింది.
కొత్తగా 12మందికి ఒమిక్రాన్ పాజిటివ్గా తేలడంతో రాష్ట్రంలో కేసుల సంఖ్య 20కి చేరింది. విదేశాల నుంచి వచ్చిన 10 మందికి, రిస్క్ దేశాల నుంచి వచ్చిన ఇద్దరికి పాజిటివ్ గా నిర్ధారించారు.
కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రపంచాన్ని వణికిస్తోంది. దేశంలో పలు ఒమిక్రాన్ కేసులు వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా భారత్ లో మరో రెండు ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి.
దేశ రాజధాని ఢిల్లీకి కూడా ఒమిక్రాన్ టెన్షన్ పట్టుకుంది. ఏకంగా 12 ఒమిక్రాన్ అనుమానిత కేసులను అధికారులు గుర్తించారు. అధికారులు వారిని లోక్ నాయక్ ఆస్పత్రికి తరలించారు.
Corona new strain case identified in andhrapradesh : కరోనా కొత్త స్ట్రెయిన్ తెలుగు రాష్ట్రాల్లో ప్రవేశించింది. తెలంగాణలో ఒకటి, ఏపీలో ఒకటి కరోనా కొత్త స్ట్రెయిన్ కేసులు నమోదయ్యాయి. వరంగల్ జిల్లా హన్మకొండకు చెందిన వ్యక్తికి కరోనా కొత్త స్ట్రెయిన్ సోకినట్టు నిర్ధారణ అయింది.
Six corona new strain cases identified in India : అంతా భయపడుతున్నట్టే జరిగింది. బ్రిటన్ను కలవరపెడుతున్న కరోనా కొత్త స్ట్రెయిన్ భారత్ లోకి ప్రవేశించింది. దేశంలో ఆరు కొత్త స్ట్రెయిన్ కేసులను గుర్తించారు. యూకే నుంచి వచ్చిన ఆరుగురికి స్ట్రెయిన్ నిర్ధారణ అయింది. బెంగళూరుల�