identified

    యూకే నుంచి వచ్చిన వారితో శ్రీకాకుళం జిల్లాలో కలకలం

    December 26, 2020 / 06:35 PM IST

    33 people came to Srikakulam from the UK : శ్రీకాకుళం జిల్లాలో యూకే నుంచి వచ్చిన వారితో కలకలం మొదలైంది. బ్రిటన్‌లో కొత్త కరోనా స్ట్రెయిన్ విజృంభిస్తుండడంతో శ్రీకాకుళం అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. యూకే నుంచి వచ్చిన వారిపై ప్రత్యేక దృష్టి పెట్టింది. నవంబర్ 25 నుంచి

    51 లక్షల మందికి Covid-19 vaccine – కేజ్రీవాల్

    December 24, 2020 / 03:57 PM IST

    Covid-19 vaccine Delhi: కరోనా వ్యాక్సిన్ (Covid-19 vaccine) కోసం భారత దేశ ప్రజలు ఎదురు చూస్తున్నారు. మొదటి దశలో 51 లక్షల మందికి కోవిడ్ – 19 వ్యాక్సిన్ ఇవ్వనున్నామని సీఎం కేజ్రీవాల్ (Arvind Kejriwal) ప్రకటించారు. కేంద ప్రభుత్వం రూపొందించిన ప్రాధాన్యత కేటగిరి ప్రకారం (priority category) టీకాల�

    ఆన్‌లైన్‌ లోన్ యాప్స్ గుట్టు రట్టు…1100మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

    December 21, 2020 / 07:44 PM IST

    identified microfinance apps and call centers : ప్రజలను పట్టి పీడిస్తున్న ఆన్‌లైన్‌ లోన్‌ యాప్స్‌ గుట్టును హైదరాబాద్‌ పోలీసులు రట్టు చేశారు. మొత్తం మూడుచోట్ల మైక్రోఫైనాన్స్‌ యాప్స్‌ కాల్‌సెంటర్స్‌ గుర్తించారు. దేశ వ్యాప్తంగా మూడుచోట్ల పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున�

    కట్న పిశాచి, భార్య Private Photos Facebook లో పోస్టు చేసిన భర్త

    September 21, 2020 / 09:29 AM IST

    Private Photos Of Wife  : రూ. 10 లక్షల కట్నం ఇవ్వలేదని భార్యకు సంబంధించిన ప్రైవేటు ఫొటోస్ ను Facebook లో పోస్టు చేశాడో భర్త. పోలీసులకు వివాహిత ఫిర్యాదు చేయడంతో అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన తమిళనాడులో చోటు చేసుకుంది. Tamil Nadu రాష్ట్రంలోని Thiruvotriyur లో R Vijayabharathi నివాసం ఉం

    చనిపోయిందని అనుకున్న కూతురు తిరిగి వచ్చింది

    August 5, 2020 / 09:05 AM IST

    తమ కూతురు చనిపోయిందని కన్నీరుమున్నీరుగా విలపించారు తల్లిదండ్రులు. అయితే..కొద్ది రోజుల తర్వాత..కూతురు ఇంటికి రావడంతో అందరూ షాక్ తిన్నారు. చనిపోయిందని అనుకున్న కూతురు తిరిగి రావడంతో సంతోషం వ్యక్తం చేశారు. చనిపోయిన వ్యక్తిని సరిగ్గా నిర్ధారి

    Online Class..విద్యార్థిని చేతిలో పేలిన Cell Phone

    July 29, 2020 / 12:24 PM IST

    ఆన్ లైన్ క్లాసులో పాల్గొంటున్న ఓ విద్యార్థిని చేతిలో ఉన్న సెల్ ఫోన్ పేలిపోయింది. ఈ ప్రమాదంలో ఆమె సురక్షితంగా బయటపడింది. కానీ..ఆమె చేతికి గాయమైంది. సెల్ ఫోన్ తునాతునకలు అయ్యింది.ఈ ఘటనతో ఆ కుటుంబం తీవ్ర భయాందోళనలకు గురయింది. ఒడిశా రాష్ట్రంలో జర

    బాంద్రాలో వలస కూలీలను రెచ్చగొట్టిన వ్యక్తి అరెస్టు

    April 15, 2020 / 07:57 AM IST

    పకడ్బందిగా లాక్ డౌన్ అమలవుతున్నా…ముంబైలోని బాంద్రా రైల్వే స్టేషన్ కు అంతమంది వలస కూలీలు ఎలా వచ్చారు ? అనే విషయంపై పోలీసులు జరిపిన దర్యాప్తులో అసలు విషయం వెల్లడైంది. వీరిని రెచ్చగొట్టారని అర్థమైంది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు అతడిని అ�

    దిశ సెల్ ఫోన్ గుర్తించిన పోలీసులు: ఎక్కడ దొరికిందంటే?

    December 5, 2019 / 07:41 AM IST

    హత్యాచారానికి బలైపోయిన దిశ సెల్ ఫోన్ ను పోలీసులు గుర్తించారు. హత్యాచారం ఘటనకు అర కిలోమీటరు దూరంలో దిశ ఫోన్ ను దోషులు భూమిలో పాతిపెట్టినట్లుగా పోలీసులు గుర్తించారు. సెల్ ఫోన్ తో పాటు మరికొన్ని వస్తువుల్ని కూడా గుర్తించారు. దిశపై క్రూర మృగాల�

10TV Telugu News