Home » ied
crpf assistant commandant died : చత్తీస్ ఘడ్ లోని సుక్మా జిల్లాలో మావోయిస్టులు పేల్చిన మందు పాతర ఘటనలో సీఆర్పీఎప్ అసిస్టెంట్ కమాండెంట్ మృతి చెందాడు. సీఆర్పీఎఫ్ బలగాలే లక్ష్యంగా మవోయిస్టులు శనివారం సాయంత్రం ఐఈడీ పేల్చారు. ఈ ఘటనలో కోబ్రా బెటాలియన్ అసిస్టెంట్
మంగుళూరు ఎయిర్ పోర్టులో ప్రవేశ ద్వారం వద్ద పేలుడు పదార్ధాలు ఉన్న బ్యాగ్ను పెట్టిన వ్యక్తి పోలీసులకు లొంగిపోయాడు. అతడి పేరు ఆదిత్యరావు గా పోలీసులు చెప్పారు. జనవరి 20 సోమవారం రోజు నిందితుడు IMD పేలుడు పదార్ధాలు కలిగిన బ్యాగ్ ను మంగుళూరు విమాన�
జమ్ముకశ్మీర్ లో కలకలం చెలరేగింది. ఉగ్రవాదులు భారీ పేలుళ్లకు ప్లాన్ చేశారు. పెద్ద ఎత్తున పేలుడు పదార్ధాలు అమర్చారు. అయితే పోలీసులు గుర్తించడంతో పెద్ద ప్రమాదం తప్పింది.
మణిపూర్ రాజధాని ఇంపాల్ లో మంగళవారం ఉదయం బాంబు పేలుడు కలకలం సృష్టించింది. స్ధానిక తంగల్ బజారు వద్ద పేలుడు సంభవించింది. బాంబు పేలటంతో ఐదుగురికి గాయాలయ్యాయి. గాయపడిన వారిలో నలుగురు పోలీసులు ఉన్నారు. పేలుడు అనంతరం ఘటనా ప్రాంతాన్ని పోలీసుల�
ప్రధాని మోడీ ఓటు హక్కు వినియోగించుకున్నారు. అహ్మదాబాద్ రానిప్లోని నిశన్ హయ్యర్ సెకండరీ స్కూల్ పోలింగ్ కేంద్రంలో ఆయన ఓటు వేశారు. అంతకుముందు గాంధీనగర్లోని తన తల్లి హీరాబెన్ ఇంటికి వెళ్లి ఆమె ఆశీర్వాదం తీసుకున్నారు. సొంత రాష్ట్రం గుజ�
చత్తీస్ ఘడ్ లోని దంతెవాడలో మంగళవారం(ఏప్రిల్-9,2019) నక్సలైట్లు జరిపిన IED బ్లాస్ట్ లో బీజేపీ ఎమ్మెల్యే భీమ మండవి, అతని కారు డ్రైవర్, ముగ్గురు వ్యక్తిగత సిబ్బంది మరణించారు.
లోక్ సభ ఎన్నికల తొలిదశ పోలింగ్ సమీపిస్తున్న వేళ చత్తీస్ ఘడ్ రాష్ట్రంలోని దంతెవాడలో మంగళవారం నక్సలైట్లు రెచ్చిపోయారు.