Home » Ilaiyaraaja
మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజా తనయుడిగా సినీ పరిశ్రమలో అడుగుపెట్టి అనతికాలంలోనే తన కంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు సంగీత దర్శకుడు యువన్ శంకర్ రాజా.
సంగీత ప్రేమికులు ఆయన్ను ఆరాధ్య దైవంలా ఆరాధిస్తారు. కానీ ఇప్పుడు అదే సంగీత ప్రేమికులు ఇళయరాజాపై విమర్శలు చేస్తున్నారు.
ఇళయరాజా ఇటీవల కాలంలో ఎక్కడ తన పాట ఏ రకంగా వాడినా వాళ్లకు లీగల్ నోటీసులు పంపుతున్నారు.
ఇన్నాళ్ల దేవిశ్రీప్రసాద్ కన్న ఓ చిన్న కల 25 ఇయర్స్ స్పెషల్ డే నాడు నిజమైంది. గురువుతో శిష్యుడి సంగీత ప్రయాణం..
మంచు మోహన్ బాబు చెన్నై వెళ్లి ఇళయరాజాను కలిసారు. కూతురు పోయిన దుఃఖంలో ఉన్న ఆయనను ఓదార్చారు.
భవతారిణి 'భారతి'లోని 'మయిల్ పోల పొన్ను ఒన్ను' అనే తమిళ పాటకు ఉత్తమ నేపథ్య గాయనిగా జాతీయ చలనచిత్ర అవార్డు సాధించారు.
మ్యూజిక్ లెజెండ్ ఇళయరాజా బయోపిక్ లో కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ నటించబోతున్నాడట.
వాట్సన్ గిటార్ ప్లే చేసిన వీడియోను వీక్షించిన ఇళయరాజా అభిమానులు తమ సంతోషాన్ని సోషల్ మీడియా వేదికగా వ్యక్తం చేస్తున్నారు.
తాజాగా రాజ్యసభకు ఎంపికైన నలుగురూ దక్షిణాది వారే కావడం గమనార్హం. వీరిలో తెలుగు రాష్ట్రాల నుంచి దర్శకుడు రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్, తమిళనాడు నుంచి ఇళయరాజా, కర్ణాటక నుంచి వీరేంద్ర హెగ్డే, కేరళ నుంచి పీటీ ఉషను ఎంపిక చేశారు.
శ్రియ బాలీవుడ్ యాక్టర్ షర్మాన్ జోషితో కలిసి ‘మ్యూజిక్ స్కూల్’ సినిమా చేస్తుంది..