Home » illegal constructions
హైదరాబాద్లోని రాజేంద్రనగర్ పరిధిలో మరోసారి హైడ్రా కదంతొక్కింది.
చెరువు ఆక్రమణలపై ఇరిగేషన్, మున్సిపల్ అధికారులకు చాలాసార్లు ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోలేదని, దాంతో తాము హైడ్రాకు ఫిర్యాదు చేశామని స్థానికులు చెబుతున్నారు.
గడిచిన 4 రోజులుగా సర్వే చేస్తున్న అధికారులను అడుగడుగునా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు.
రాజేంద్రనగర్, గండిపేట పరిధిలోని ప్రాంతాల్లో, మూసీ పరివాహక ప్రాంతంలోని అక్రమ నిర్మాణాలను మార్కింగ్ చేస్తున్నారు గండిపేట రెవెన్యూ సిబ్బంది.
నిర్వాసితులకు ఇళ్లను కేటాయించేందుకు ప్రభుత్వం జీవోను జారీ చేసింది.
బిడ్డర్లు తప్పనిసరిగా యంత్రాలను కలిగి ఉండాలని హైడ్రా సూచించింది.
నగరంలో హైడ్రా మళ్లీ దూకుడు పెంచింది. ఆదివారం అక్రమ నిర్మాణాల కూల్చివేతల ప్రక్రియను మొదలు పెట్టింది
ఇప్పటికే హైదరాబాద్ నగర వ్యాప్తంగా అక్రమ నిర్మాణాలపై హైడ్రా ఉక్కుపాదం మోపుతోంది. ప్రభుత్వ భూములు, చెరువులను కబ్జా చేసి అక్రమ నిర్మాణాలు చేపట్టిన వారికి గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది హైడ్రా.
విశాఖ జిల్లా భీమిలిలో ఆక్రమిత స్థలంలో కాంక్రీట్ నిర్మాణాలను జీవీఎంసీ అధికారులు కూల్చివేస్తున్నారు. విజయసాయిరెడ్డి కుమార్తె ..
రెవెన్యూ, ఇరిగేషన్, టౌన్ ప్లానింగ్, జీహెచ్ఎంసీ శాఖల సహకారంతో ఆక్రమణలను తొలగిస్తున్నట్లు హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు.