Home » IMD
బిపర్జోయ్ తుపాన్ తీవ్రత నేపథ్యంలో భారత వాతావరణశాఖ 8 రాష్ట్రాలను అప్రమత్తం చేసింది.గుజరాత్లోని కచ్లోని ఓఖా ఓడరేవు సమీపంలో శక్తివంతమైన తుపాన్ తీరం దాటనున్న దృష్ట్యా గుజరాత్ అధికారులు మంగళవారం సముద్ర తీర ప్రాంతాల నుంచి 30 వేల మందిని తాత్క�
మంగళవారం గరిష్టంగా 41 డిగ్రీలు, కనిష్టంగా 30 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోడవుతాయని అంచనా వేశారు. సాయంత్రం 6-7 గంటలకు వరకు 40 డిగ్రీల ఉష్ణోగ్రత కొనసాగుతోంది.
Southwest Monsoon : నైరుతి రుతుపవనాలు విస్తరించేందుకు అనువైన పరిస్థితులు ఉన్నట్లు వాతావరణ శాఖ స్పష్టం చేసింది.
బిపర్ జోయ్ తుపాన్ మరికొద్ది గంటల్లో తీవ్రతరం కానుందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. వచ్చే 12 గంటల్లో ఈ తుపాన్ మరింత తీవ్రతరం కానుందని, మరో మూడు రోజుల్లో ఉత్తర వాయువ్య దిశగా పయనిస్తుందని ఐఎండీ తెలిపింది....
అరేబియా సముద్రంలో ఏర్పడిన బిపర్జాయ్ తుపాన్ మరింత తీవ్రం కానుందని భారత వాతావరణ శాఖ శుక్రవారం ట్వీట్లో తెలిపింది.ఈ తుపాన్ మరో రెండు రోజుల్లో ఉత్తర వాయువ్య దిశగా పయనిస్తుందని ఐఎండీ పేర్కొంది.రాబోయే 36 గంటల్లో దీని ప్రభావం పెరుగుతుందని ఐఎండ�
భారత వాతావరణశాఖ గురువారం ప్రజలకు చల్లటి కబురు చెప్పింది. ‘‘చిటపట చినుకులు పడుతూ ఉంటే...చెట్టు నీడకై పరుగిడుతుంటే...కారు మబ్బులు కమ్ముతు ఉంటే’’ చెప్పలేని ఆ హాయి అంటూ ప్రజలు రుతుపవనాల ఆగమనంతో పాటలు పాడుకుంటున్నారు....
అరేబియా సముద్రంలో ఏర్పడిన బిపర్జోయ్ తుపాన్ తీవ్రత చాలా ఎక్కువగా ఉందని భారత వాతావరణశాఖ (ఐఎండీ) గురువారం వెల్లడించింది. ఈ తుపాన్ ప్రభావం వల్ల కేరళలో రేపు రుతుపవనాలు ప్రవేశించేందుకు అనుకూలమైన పరిస్థితులు నెలకొన్నాయని వాతావరణశాఖ తెలిపింది...
బీపర్జోయ్ తుపాన్ రానున్న 24 గంటల్లో పాకిస్థాన్ తీరాన్ని తాకే అవకాశం ఉందని వాతావరణ శాఖ బుధవారం విడుదల చేసిన తన బులెటిన్లో పేర్కొంది.ఈ తుపాను ప్రభావం వల్ల కర్ణాటక, గోవా, మహారాష్ట్ర, గుజరాత్ తీర ప్రాంతాల్లో బలమైన గాలులతోపాటు,భారీ వర్షాలు కురి�
Monsoon : మన దేశ ఆర్థిక వ్యవస్థకు నైరుతి రుతుపవనాలు చాలా కీలకం. వాటి రాక ఆలస్యం అయితే ఆ ప్రభావం ఖరీఫ్ సీజన్ పై పడే అవకాశం..
ఈ సారి సాధారణ వర్షపాతం దీర్ఘకాల సగటులో 96 శాతంగా ఉండనుందని ఐఎండీ వెల్లడించింది.