Home » immunity
Drink turmeric milk : శీతాకాలం రోగాల సీజన్. అంటు వ్యాధులు ప్రబలుతుంటాయి. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న వారు తరచూ రోగాల బారిన పడుతుంటారు. ప్రస్తుతం కరోనా వైరస్ ఉగ్రరూపం దాలుస్తున్న తరుణంలో..ఆరోగ్యంగా ఉండేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు వైద్యుల
Bigg Boss 4: Kamal saves Harika : బుల్లితెరపై బిగ్ బాస్ 4 సందడి కొనసొగుతూనే ఉంది. 2020, నవంబర్ 07వ తేదీ శనివారం ప్రసారమైన ఎపిసోడ్ లో బిగ్ బాస్ 4 తమిళ షోకు హోస్ట్ గా వ్యవహరిస్తున్న కమల్ హాసన్ తళుక్కుమన్నారు. వర్చువల్ రియాల్టీ ద్వారా నాగ్ తో పాటు తెలుగు కంటెస్ట్లతో మాట్�
Immunity from COVID-19 : కరోనా నుంచి కోలుకున్నవారిలో SARS-CoV-2 antibodies ఏడు నెలల వరకు ఉండొచ్చునని కొత్త అధ్యయనం వెల్లడించింది. Arizona University నిర్వహించిన ఈ అధ్యయనంలో SARS-CoV-2 infection నుంచి కోలుకున్నాక హై క్వాలిటీ యాంటీబాడీలు తయారవుతాయని.. ఐదు నెలల నుంచి ఏడు నెలల వరకు శరీరంలోనే ఉంటాయ
కరోనా కారణంగా ఈ మధ్య ప్రతి ఒక్కరూ తమ ఇమ్యూనిటీ పవర్ ను పెంచుకునే పనిలో పడ్డారు. ఈ వ్యాధి బారిన పడకుండా ఉండేందుకు కావాల్సిన జాగ్రత్తలు తీసుకోవడమే కాదు.. పొరపాటున కరోనా అంటుకున్నా ఈజీగా బయటపడేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందుకు ఒకే ఒక్క మార్గం వ�
ఒక్కసారి కరోనా వస్తేనే వామ్మో అంటున్నారు. కరోనా నుంచి కోలుకున్నాక హమ్మయ్య బతికిపోయాం అని దేవుడికి దండం పెట్టుకుంటున్నారు. అలాంటిది రెండోసారి కరోనా వస్తే? ఊహించడానికే భయంగా ఉంది కదూ. కానీ రెండోసారి కరోనా సోకే చాన్సులు లేకపోలేదు. ఇటీవలి కాలం�
ప్రతి మనిషి శరీరంలో రోగనిరోధక వ్యవస్థ ముఖ్యమైనంది. అంటువ్యాధి సూక్ష్మజీవుల నుంచి రక్షణ కల్పించడంలో కీ రోల్ ప్లే చేస్తుంది. రోగనిరోధక వ్యవస్థ నిరంతరం పని చేస్తుంది. రోగాలు దరిచేరకుండా కాపాడుతుంది. అలాంటి రోగనిరోధక వ్యవస్థను మెయింటేన్ చేయా�
అసింప్టమాటిక్ కోవిడ్ కేసులు చాలా సాధారణమంటున్నారు సైంటిస్టులు.. అందుకు నాలుగు ఆశ్చర్యకరమైన కారణాలను కూడా వెల్లడించారు. కరోనా వైరస్ తీవ్రమైన అంటువ్యాధి అయినప్పటికీ.. 40 శాతం మందిలో కరోనా లక్షణ రహితంగా ఉందని గుర్తించారు. సెంటర్స్ ఫర్ డిసీజ్ క�
ప్రపంచమంతా కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. జనాల ప్రాణాలు కబళిస్తోంది. రోజురోజుకీ వేలల్లో కరోనా కేసులు నమోదవుతున్నాయి. కరోనా వ్యాక్సిన్ ఒక్కటే వైరస్ ను కట్టడి చేయగలదు. అందుకే ప్రపంచమంతా కరోనా వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుందా అని ఆశగా ఎదురుచూస్త�
SARS-COV2వైరస్తో పోరాడేందుకు సైంటిస్టులు రాత్రింబవళ్లు కష్టపడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఐదు లక్షల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఐదురోజుల్లోనే లక్షకు పైగా కేసులు నమోదై ప్రపంచాన్ని వణికిస్తున్నాయి. ఈ సమయంలో ఇమ్యూనిటీ పెంచుకుని కరోనావైరస్
కరోనా ప్రభావంతో నాటుకోడి కొండెక్కింది. హైదరాబాద్ లో నాటుకోళ్ల ధరలు చుక్కలను అంటుతున్నాయి. కిలో కోడి ధర రూ.500 పైమాటే. అయినా జనాలు వెనక్కి తగ్గడం లేదు. నాటుకోళ్లతో రోగనిరోధ శక్తి పెరుగుతుందని, కరోనా నుంచి బయటపడవచ్చునే ప్రచారంతో ధర ఎక్కువైనా వా�