Home » Increase
తెలంగాణ రాష్ట్రంలో మళ్లీ ఎండలు దంచికొట్టనున్నాయి. కొన్ని రోజులుగా పలు జిల్లాల్లో అకాల వర్షాలు కరుస్తున్న సంగతి తెలిసిందే. అయితే..ఏప్రిల్ 24వ తేదీ బుధవారం నుండి పొడివాతావరణం ఉంటుందని వాతావరణ శాఖ పేర్కొంది. ఏప్రిల్ 25వ తేదీ గురువారం నుండి ఎండలు
అమరావతి : ఎండాకాలం..మండిపోతున్న ఎండలు..అల్లాడిపోతున్న ప్రజలు..రోజు రోజుకు ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. ఆంద్రప్రదేశ్ పై తన ప్రతాపాన్ని చూపుతు..ఉదయం 8 గంటలకే సూర్యుడు సుర్రుమనిపిస్తున్నాడు. పల్లె, పట్నం అనే తేడా లేకుండా ఎండలు మండిపోతున్�
ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఎన్నికల్లో గతేడాది కంటే పోలింగ్ శాతం విపరీతంగా పెరిగింది. ఇది ఒక్క నియోజకవర్గానికే పరిమితం కాలేదు. అన్ని అసెంబ్లీ స్థానాల్లోనూ….ఓటింగ్ పర్సంటేజ్ పెరిగింది. ఓటర్లలో చైతన్యం రావడమే కారణమా? పురుషులతో పోటీ పడి మహిళ
జూ అంటే చిన్నారు నుంచి పెద్దవారి వరకూ ఎగిరి గంతేస్తారు. పక్షుల కిలకిలలు..నుంచి కోతుల గెంతులు..
ఢిల్లీ : దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరగనున్న వేళ ఎన్నికల సంఘం అన్ని చర్యలు తీసుకుంది. ఈ క్రమంలో ఎన్నికల సిబ్బంది గౌరవ వేతనాలను పెంచుతు అధికారులు నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించి కేంద్రం ఎన్నికల కమిషన్ ఉత్తర్వులు జారీ చేసింది. �
మండిపోతున్న ఎండలతో ప్రజలు అల్లాడిపోతున్నారు. రోజు రోజుకు పెరిగిపోతున్న ఉష్ణోగ్రతలతో హైదరాబాద్ నగరంలో సోమవారం (ఏప్రిల్ 1)41 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీంతో ప్రజలు కూల్ డ్రింక్స్..కొబ్బరి బోండాలు..ఫ్రూట్ జ్యూస్ లను తాగుతు తాత్కాలిక ఉపశమ�
ఇప్పుడు దేశమంతా ఒకటే చర్చ.మే-23,2019న వెలువడనున్న సార్వత్రిక ఎన్నికల ఫలితాలు ఎవరిని దేశ ప్రధానిని చేస్తాయి ఎవరినీ ప్రతిపక్షంలో కూర్చోబెడతాయని అందరూ ఆశక్తిగా ఎదురుచూస్తున్నారు.అసలు ఈ ఎన్నికల్లో ఎవరు ప్రధాని అవుతారని తెలియాలంటే మీ ఇంటి దగ్గర్�
తెలంగాణ రాష్ట్రంలో ఈ సంవత్సరం సూర్యుడు చుక్కలు చూపెట్టనున్నాడు. గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయని వాతావరణ శాఖ భావిస్తోంది. ఎందుకంటే ఫిబ్రవరి రెండో వారం నుండే సూర్యుడు మెల్లిమెల్లిగా భగభగలాడిస్తున్నాడు. ఉష్ణోగ్రతలు ఏకంగా 35 డిగ్రీలకు చ�
కాశ్మీర్ లో ఉగ్రవాదులు జరిపిన ఐఈడీ బ్లాస్ట్ లో ప్రాణాలు కోల్పోయిన సీఆర్పీఎఫ్ జవాన్ల సంఖ్య 27కు
హైదరాబాద్ : డిగ్రీ కోర్సుల ఫీజులు బాగా పెరిగే అవకాశాలున్నాయ్. 2019-20 విద్యా సంవత్సరానికి ఆయా కోర్సులను బట్టి రూ. 5 వేల నుండి రూ. 10 వేల వరకు ఫీజులు పెంచేందుకు తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి కసరత్తు జరుపుతోంది. దీని వల్ల డిగ్రీ చేరే లక్షల మంది విద�