Home » Increase
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జెరూసలెం వెళ్లే క్రైస్తవ యాత్రికులకు ప్రభుత్వం ఇచ్చే ఆర్థిక సాయాన్ని పెంచింది. గతంలో రూ.40వేలు ఆర్థికసాయంగా ఇచ్చేవారు. ఆ మొత్తాన్ని రూ.60వేలకు పెంచారు. రూ.3లక్షలలోపు వార్షిక ఆదాయం ఉన్న వారికి ప్రభుత్వం ఈ ఆర
తెలుగు రాష్ట్రాల్లో చలి పంజా విసురుతోంది. ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఏపీ, తెలంగాణలో చలి వెన్నులో వణుకు పుట్టిస్తోంది. ఉష్ణోగ్రతలు రోజురోజుకి పడిపోతున్నాయి. ఏజెన్సీ ప్రాంతాల్లో చలి తీవ్రత పెరిగింది. తెలంగాణలో ఉష్ణోగ్రతలు క్రమంగా పడిపోతు
నిరుద్యోగులకు సీఎం జగన్ మరో శుభవార్త వినిపించనున్నారు. ఏపీలో ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయో పరిమితిని పెంచాలని ప్రభుత్వం ఆలోచన
దేశరాజధాని ఢిల్లీ గ్యాస్ ఛాంబర్లా మారిపోయింది. అంతకంతకూ వాయు కాలుష్యం పెరిగిపోతోంది.
మెట్రో రైలు వేగం పెరుగనున్నది. ప్రస్తుతం మెట్రోరైలు గంటలకు 35 కిలోమీటర్ల వేగంతో నడుస్తోంది. దీనిని గంటకు 40 కిలో మీటర్లకు పెంచాలని అధికారులు నిర్ణయించారు. దీనికి
తెలంగాణ రాష్ట్రంలోని మందుబాబులకు ఇది బ్యాడ్ న్యూస్. మద్యం ధరలు పెరగనున్నాయి. ఏకంగా 15 నుంచి 20శాతం ధరలు పెరిగే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. తెలంగాణలో
కులాంతర వివాహాలకు ఇచ్చే ప్రోత్సాహకాన్ని తెలంగాణ ప్రభుత్వం పెంచింది. ఆ మొత్తాన్ని రూ.50వేల నుంచి 2.5లక్షలకు పెంచినట్లు మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. ఈ మేరకు
రబీ పంటలకు కనీస మద్దతు ధర(MSP) పెంచుతూ కేంద్ర కేబినెట్ ఇవాళ(అక్టోబర్-23,2019) నిర్ణయం తీసుకుంది. 50శాతం నుంచి 109శాతం రబీ పంటలకు కనీస మద్దతు ధర పెంచారు. వ్యవసాయ సంక్షోభం నుండి ఒత్తిడికి గురవుతున్న రైతులకు ఈ నిర్ణయం సంతోషం కలిగించనుందని మోడీ సర్కార్ చెబ�
ఓటర్ల జాబితా పరిశీలన గడువును (నవంబర్ 18, 2019)వరకు పెంచుతూ కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకున్నట్టు ఏపీ ఎన్నికల ప్రధానాధికారి కె.విజయానంద్ తెలిపారు. ఈమేరకు బుధవారం (అక్టోబర్ 16, 2019) ఒక ప్రకటనలో వెల్లడించారు. పేర్లు, చిరునామాలో తప్పుల సవరణకు ఈ గడువి
భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ,చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ తమిళనాడులోని మహాబలిపురంలో పర్యటించి వెనుదిరిగిన ఒక్క రోజులోనే ఆ ప్రాంతానికి పర్యాటకుల తాకిడి విపరీతంగా పెరిగిపోయింది. మహాబలిపురాన్నిసందర్శించడానికి దేశ వ్యాప్తంగా పర్యాటకులు చ�