Home » Increase
విజయవాడ : ఏపీ రాష్ట్రంలో మహిళలకు భద్రత లేదా ? అంటే జరుగుతున్న ఘటనలు..పరిణామాలు చూస్తుంటే ఎస్ అనిపిస్తోంది. మహిళల భద్రతపై పాలకులు ఎన్ని మాటలు చెబుతున్నా అవన్నీ ఉట్టిమాటలే అని తేలిపోతున్నాయి. దాడులు చేసినా..ఇతర అఘాయిత్యాలకు పాల్పడినా..కఠినంగా శ
బడ్జెట్ 2019లో ఈఎస్ఐ పరిమితిని రూ.15వేల నుంచి రూ.21వేలకు పెంచుతున్నట్లు గోయల్ ప్రకటించారు. రూ.15వేల నెల జీతం ఉండే వేతన జీవులకు కొత్త పథకం ప్రకటించనున్నట్లు తెలిపారు.
గ్రాట్యుటీ పరిమితిని రూ.10లక్షల నుంచి రూ.30లక్షలకు పెంచుతున్నట్లు ప్రకటించింది కేంద్రం. కొత్త పెన్షన్ విధానాన్ని సరళీకరిస్తామన్నారు. పెన్షన్ లో ప్రభుత్వ వాటా 14శాతానికి పెంచనున్నట్లు బడ్జెట్ లో వెల్లడించారు. కార్మికులు, కూలీల కోసం ప్రత్యేక ప�
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంచాలని ప్రభుత్వం యోచిస్తోంది.
ఢిల్లీ : దేశ రాజధానిని పొగమంచు వీడడం లేదు. దట్టంగా మంచు అలుముకోవడంతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే పెరుగుతున్న కాలుష్యానికి మంచు కూడా తోడు కావడంతో అనారోగ్య సమస్యలు ఎదురవుతున్నాయి. పొగమంచు కారణంగా ఎదురుగా వచ్చే వాహనాలు కూడా కన�
ఫ్లైట్ జర్నీ’ చేయాలనుకుంటున్న ప్రయాణికులకు పెరిగిన చార్జీలు చూడగానే కళ్లు తిరుగుతున్నాయి.