Home » Increased
తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. టోకెన్లు లేకుండా శ్రీవారి సర్వదర్శనానికి భక్తులను అనుమతించేందుకు 24 గంటల సమయం ఇచ్చింది.
తిరుమలలో భారీగా భక్తుల రద్దీ పెరిగింది. సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులు పెద్ద ఎత్తున పోటెత్తారు. శ్రీవారిని దర్శించుకునేందుకు 25 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.
తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శ్రీసాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులు పెద్ద ఎత్తున పోటెత్తారు. శ్రీవారిని దర్శించుకునేందుకు 25 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.
దేశంలో ఎక్స్ప్రెస్ రైళ్ల వేగం పెరిగింది. రైల్వే కొత్త టైంటేబుల్ ప్రకారం 500 ఎక్స్ప్రెస్ రైళ్ల వేగం పెరిగింది. 130 రైళ్లను సూపర్ఫాస్ట్ క్యాటగిరీలో చేర్చినట్టు రైల్వే మంత్రిత్వ శాఖ సోమవారం వెల్లడించింది.
తెలంగాణ రైతుల ఆత్మహత్యల్లో నాలుగో స్థానంలో ఉందని, రైతు రుణ మాఫీ కూడా ఇంకా పూర్తి కాలేదని విమర్శించారు కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్. రాష్ట్రాలు చేసే అప్పుల గురించి ప్రశ్నించే అధికారం కేంద్రానికి ఉందని ఆమె గుర్తు చేశారు.
ఆఫ్రికా ప్రాంతంలో మనిషి సగటు జీవిత కాలం 10 ఏళ్లు పెరిగినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యుహెచ్ వో) వెల్లడించింది. 2000 నుంచి 2019 వరకు ఆ మార్పును గమనించినట్లు డబ్ల్యుహెచ్ వో తెలిపింది. కానీ, ఇదే కాలంలో మరే ప్రాంతంలోనూ మనిషి సగటు జీవిత�
మన దేశానికి చెందిన వ్యక్తులు, సంస్థలు స్విస్ బ్యాంక్ల్లో ఉంచిన డిపాజిట్లు, సెక్యూరిటీలు, ఇతర పత్రాల విలువ 2021లో 30,500 కోట్లకు చేరినట్టు స్విట్జర్లాండ్ కేంద్ర బ్యాంక్ విడుదల చేసిన గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
ఢిల్లీలో 24 గంటల్లో 50 శాతం కొవిడ్ కేసులు పెరిగాయి. దీంతో సమసిపోయింది అనుకున్న కోవిడ్ మహమ్మారి మరోసారి తన ప్రతాపాన్ని చూపుతోందా? అనే ఆందోళన మొదలైంది.
బస్సు సర్వీసుల్లో కనీస టికెట్ ధర రూ.10గా నిర్ణయించారు. పెరిగిన ధరలు రేపటి నుంచి అమల్లోకి రానున్నాయి.
బొగ్గు ఆధారిత విద్యుత్తును ఉత్పత్తి చేయడానికి అవసరమైన ఇంధనం లేకపోవడం వల్ల 750 మెగావాట్ల విద్యుత్తు కొరత ఏర్పడిందని పబ్లిక్ యుటిలిటీస్ కమిషన్ తెలిపింది.