Increased

    దసరా వాత : ప్లాట్‌ ఫామ్ టికెట్ ధర మూడింతలు పెంపు

    September 28, 2019 / 03:09 PM IST

    దక్షిణ మధ్య రైల్వేశాఖ దసరా పండుగ షాక్ ఇచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యమైన రైల్వే స్టేషన్లలో ప్లాట్ ఫామ్ టికెట్ ధర భారీగా పెంచేశారు. ఏకంగా మూడింతలు పెంచారు. ప్రస్తుతం

    మళ్లీ పెరిగిన పెట్రో ధరలు

    September 24, 2019 / 04:02 AM IST

    దేశంలో చమురు ధరలు మళ్లీ పెరిగాయి. పెట్రోల్ పై 22పైసలు, డీజిల్ పై 14 పైసలు పెంచుతూ చమురు ఉత్పత్తి సంస్థలు  నిర్ణయం తీసుకున్నాయి. సౌదీ అరేబియాలోని చమురు ట్యాంకర్లపై దాడుల తర్వాత అంతర్జాతీయంగా పెట్రో ధరలు పెరుగూతూ వస్తున్నాయి.   గత 8 రోజులుగా చమ�

    భోజనాలు చేయడం కోసం లైఫ్ జాకెట్ల తొలగింపు : పెరిగిన మృతుల సంఖ్య

    September 15, 2019 / 02:20 PM IST

    తూర్పుగోదావరి జిల్లాలో విహారయాత్రలో విషాదం చోటు చేసుకుంది. గోదావరి నదిలో పర్యాటక బోటు ప్రమాదం జరిగింది. ఈఘటనలో 12 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. దాదాపు 40 మంది గల్లంతైనట్లు నిర్ధారించారు. బోటులో మొత్తం 71 మంది ఉన్నట్లు తెలుస్తోంది. పర్యాటకు�

    నూతన రోడ్డు భద్రతా చట్టం : హెల్మెట్లకు పెరిగిన డిమాండ్

    September 1, 2019 / 04:14 AM IST

    నగరంలో హెల్మెట్‌లకు డిమాండ్ పెరిగిపోయింది. దుకాణాల వద్ద వాహనదారులు బారులు తీరుతున్నారు. నూతన రోడ్డు భద్రతా చట్టం 2019, సెప్టెంబర్ 01 నుంచి అమల్లోకి వచ్చింది. హెల్మెట్ లేకుండా బండి నడిపితే భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. దీంతో హెల్మెట్‌లు కొ�

    నగరంలో బాబోయ్ ఎండలు : గరిష్ట ఉష్ణోగ్రత 43.2 డిగ్రీలు

    May 16, 2019 / 02:11 AM IST

    హైదరాబాద్ నగరంలో ఎండలు మండిపోతున్నాయి. ఉదయం నుండే సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. దీంతో జనాలు బయటకు రావడానికే జంకుతున్నారు. రాత్రి వేళల్లో ఉక్కపోతతో పలు ఇబ్బందులు పడుతున్నారు. ఇంట్లోంచి బయటకు రాలేనంతగా వేడి సెగ కొడుతోంది. బయటకు వె�

    బీ కేర్ ఫుల్ : ఈ సమ్మర్ చాలా హాట్ గురూ

    March 1, 2019 / 12:59 AM IST

    తెలంగాణ రాష్ట్రంలో ఈసారి ఎండల తీవ్రత అధికంగా ఉంటుందని, ఫిబ్రవరిలోనే గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కావడమే అందుకు నిదర్శనమని వాతావరణ శాఖ పేర్కొంటోంది. 2016లో వేసవి కాలంలో ఎలాంటి వడగాలులు వీచాయో..అదే పరిస్థితి వచ్చే అవకాశం ఉందని అంచనా వేసింది. 2018లో కే�

    భగభగలు షురూ : ఇవాళా, రేపు జాగ్రత్త

    February 25, 2019 / 01:02 AM IST

    తెలంగాణ రాష్ట్రంలో భానుడు మెల్లిమెల్లిగా ప్రతాపం చూపెడుతున్నాడు. ఎండల తీవ్రత క్రమక్రమంగా పెరుగుతోంది. రానున్న 2 రోజుల పాటు అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ పేర్కొంది. 2 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు పెరిగే ఛాన్స్‌లున్నాయని తెలిపింది. ఫ

    హమ్మయ్య : చలి తగ్గింది

    January 6, 2019 / 12:52 AM IST

    హైదరాబాద్ : మొన్నటి వరకు చలి..చలి అంటూ బాధ పడిన ప్రజలు కాస్త ఉపశమనం పొందుతున్నారు. చలి తీవ్రత కొద్దిగా తగ్గింది. ఉత్తర కోస్తా, దక్షిణ ఒడిశా ప్రాంతంలో ‘తుపాన్ వ్యతిరేక గాలులు’ ఏర్పడడంతో తేమ గాలులు వీస్తున్నాయి. ఈ గాలులు బంగాళాఖాతం నుంచి తెలంగా�

10TV Telugu News