Home » Increased
మళ్లీ ధరలు పెరుగుతున్నాయి. పెట్రోల్, డీజిల్ ధరలు రోజు రోజుకు పైకి ఎగబాకుతున్నాయి. దీంతో వాహనదారుల జేబుకు చిల్లు పడుతోంది. తగ్గుముఖం పడుతాయని అనుకున్నా..అలా కావడం లేదు. ఇప్పటికే పెరిగిపోతున్న ధరలకు తోడు..చమురు ధరలు పెరుగుతుండడంతో తీవ్ర ఆందోళ�
మందుబాబులకు తెలంగాణ ప్రభుత్వం కొత్త సంవత్సరం వచ్చే వేళ షాక్ ఇచ్చింది. రాష్ట్రంలో మద్యం ధరలు పెంచుతూ ఆదేశాలు జారీ చేసింది. బాటిల్ సామర్ధ్యాన్ని బట్టి మద్యంపై రూ.20 నుంచి రూ.30 వరకు పెంచినట్లు అబ్కారీ శాఖ ముఖ్యకార్యదర్శి సోమేశ్ కుమార్ చెప్పార
తాజ్ మహల్…అందాలు తిలకించేందుకు భారతదేశం నుంచే కాకుండా..ప్రపంచ వ్యాప్తంగా పర్యాటకులు ఆగ్రాకు వస్తుంటారు. తాజ్ మహల్ను ప్రేమకు చిహ్నంగా భావిస్తుంటారు. మహల్ అందాలను వీక్షిస్తారు. పులకిస్తారు. సూర్యుడు ఉదయిస్తున్న వేళ, రాత్రి వెన్నెల వెలుగు
తెలంగాణ ఆర్టీసీ కార్మికులు సమ్మె ముగిసి పనిలో చేరారు. కార్మికులను విధుల్లోకి తీసుకుంటున్నామని భరోసా ఇచ్చిన సీఎం కేసీఆర్ బస్ చార్జీలు పెంచక తప్పదని ప్రజలకు విజ్నప్తి చేసిన విషయం తెలిసిందే. కిలో మీటరుకు 20 పైసలు పెంచుతామని తెలిపారు. బస్ చార్జ
తిరుమల వెళ్లే భక్తులకు చేదు వార్త. పేద, మధ్య తరగతి ప్రజలపై మరింత భారం పడింది. అద్దె గదుల ధరలు పెరిగాయి. నందకం అద్దె గదుల ధరలను రూ.600 నుంచి రూ.1000కి
ఉల్లిపాయ ధరలు కొండెక్కి దిగనంటున్నాయి. కొనలేని పరిస్థితి ఏర్పడింది. ఉల్లిపాయను కట్ చేయకుండానే కన్నీళ్లు పెట్టిస్తోంది. ఉల్లిపాయలను కొనలేకపోతున్నాం..కొనకుండా ఉంటలేకపోతున్నాం. ఎందుకంటే ఉల్లిపాయలేని కూర ఉండదు కాబట్టి. అందుకే ఎంత రేటు ఉన్న�
ఢిల్లీలో వాయు కాలుష్యం డేంజర్ బెల్స్ మోగిస్తోంది. రోజు రోజుకీ పెరుగుతున్న కాలుష్యం తీవ్ర ఆందోళన కలిగిస్తూ..అత్యంత ప్రమాదకర స్థాయికి చేరుకుంది. దీంతో కాలుష్య నియంత్రణ మండలి హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించింది. ప్రజలను అప్రమత్తంచేసింది. పెరిగిన&
బీజేపీ పాలనలో దేశంలో మూకదాడులు పెరిగిపోతున్నాయన్న వార్తలను కేంద్రహోంమంత్రి అమిత్ షా అన్నారు. ఈ విషయంపై దురుద్దేశ్యంతో అసత్యపు ప్రచారం జరుగుతోందని షా అన్నారు. ఎవరైనాచనిపోతే దానికి సెక్షన్ 302 ఉందని,ప్రతిచోటా ఇది ఉపయోగించబడుతుందని సా అన్నార
ఏపీలో రైతులకు సీఎం జగన్ శుభవార్త వినిపించారు. రైతు భరోసా కింద ఇచ్చే పెట్టుబడి సాయాన్ని పెంచాలని సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. అక్టోబర్ 14వ తేదీ సోమవారం వ్యవసాయ మిషన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రైతు భరోసా పథకం కింద పెట్టుబడి సాయాన
తెలంగాణ రాష్ట్రంలో మద్యం అమ్మకాలు జోరుగా కొనసాగుతున్నాయి. కేవలం 48 నెలల్లో రూ. 40 వేల 800 కోట్ల అమ్మకాలు జరిగాయి. గత రెండేళ్లలో భారీగా మద్యం విక్రయాలు జరిగాయి. నెలకు రూ. 850 కోట్ల లిక్కర్ వ్యాపారం జరిగింది. రోజుకు రూ. 28 కోట్ల పైమాటే జరిగినట్లు అంచనా. 2017-1