Home » IND vs ENG 3rd Test
రాజ్కోట్ వేదికగా జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్లో భారత జట్టు పట్టుబిగించింది.
ఇంగ్లాండ్తో సిరీస్లో టీమ్ఇండియా యువ ఆటగాడు యశస్వి జైస్వాల్ అదరగొడుతున్నాడు.
ఇంగ్లాండ్తో రాజ్కోట్ వేదికగా జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్లో భారత జట్టు పట్టుబిగిస్తోంది.
ఇంగ్లాండ్తో భారత జట్టు ఐదు మ్యాచుల టెస్టు సిరీస్ ఆడుతోంది.
రాజ్కోట్ వేదికగా ఇంగ్లాండ్తో జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్లో భారత ఆటగాళ్లు నల్ల రిబ్బన్లతో బరిలోకి దిగారు.
రాజ్కోట్ వేదికగా ఇంగ్లాండ్తో జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్ నుంచి టీమ్ఇండియా సీనియర్ ఆటగాడు రవిచంద్రన్ అశ్విన్ అర్ధాంతరంగా తప్పుకున్నాడు.
జో రూట్ను పెవిలియన్కు చేర్చడం ద్వారా జట్టుకు శుభారంభం అందించాడు భారత పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా.
రాజ్కోట్ వేదికగా భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్లో మూడో రోజు ఆట ముగిసింది.
రాజ్కోట్ వేదికగా భారత్తో జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్లో ఇంగ్లాండ్ జట్టు ధీటుగా బదులిస్తోంది.
టీమ్ ఇండియా పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా ఇంగ్లాండ్ అంటే చాలు విజృంభించేస్తున్నాడు.